pm modi

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

న్యూఢిల్లీ: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను తొలగించడానిక

Read More

ప్రధాని మోడీతో రష్యా విదేశాంగ శాఖ మంత్రి భేటీ

ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి చేరుకున్న ఆయన.. శుక్రవారం ప్రధాని మో

Read More

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మోడీ, స్టాలిన్ చర్చలు

మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో తమిళనాడు సీఎం ఎం కే స్టాలిన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా శ్రీలం

Read More

కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారు

న్యూఢిల్లీ: కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారని మోడీ సర్కారుపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. చమురు ధరలు భగ్గుమ

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్రం పరిధిలో పనిచేస్తోన్న ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను మూడు శాతం పెంచాలని నిర్ణయించ

Read More

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన మెడికల్ విద్యార్థుల అంశాన్ని అందులో ప్రస్తా

Read More

14 మంది ప్రధానుల కృషిని కళ్లకు కట్టేలా మ్యూజియం

ఇప్పటి వరకు దేశానికి ప్రధానులుగా సేవలు అందించిన 14 మంది కృషి, చేసిన గొప్ప పనులను కళ్లకు కట్టేలా మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చె

Read More

నిరుటి యాసంగి వడ్లే..  మిల్లింగ్​ చెయ్యలే!

ఎఫ్​సీఐకి ఇంకా 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని ఇయ్యని సర్కార్​ ఏడేండ్లుగా బాయిల్డ్​ రైస్​ మిల్లింగ్​ కెపాసిటీనే పెంచుతున్న ప్రభుత్వం రోజూ 41,166 ట

Read More

గోవా సీఎంగా రేపు ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమత్రి అమ

Read More

చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని

Read More

ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన యోగి సర్కార్

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించింది. 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి.. రెం

Read More

ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచిన్రు

అడ్డగూడూరు: కేసీఆర్, కేంద్రం దొందూ దొందేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్సార్టీపీ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర 36వ రోజుకు చేరు

Read More

ప్రజల బతుకులు మార్చడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

యాదాద్రి: ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేస్తున్న

Read More