pm modi
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్లకు ఇబ్బందులు
ఎక్కడో తప్పు జరిగింది కాబట్టే ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ధాన్యం సేకరణను&nb
Read Moreకేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజల కలలు కల్లలు అయ్యాయి
తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయనుకున్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్న ప్
Read Moreసింగపూర్ పర్యటన ఆలస్యంపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సింగపూర్ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచా
Read Moreసీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేంద్రం తెలుగు రాష
Read Moreపీవీ సింధును అభినందించిన మోడీ
సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. " తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గ
Read Moreసింగపూర్ టూర్ పర్మీషన్ పై ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటన ఇంకా క్లియర్ కాలేదు. ఈ నెలాఖరులో జరగనున్న ప్రపంచస్థాయి సదస్సుకు హాజరుపై అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్ర
Read Moreబుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ
అభివృద్ధిని కేవలం నగరాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మో
Read Moreఅహ్మద్ పటేల్ కుట్రలో తీస్తా సెతల్వాద్ భాగమయ్యారు
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటీషన్ ను గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎం నరేంద్ర మోడీని ఇరికించేందుకు
Read Moreకేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం లేదు
భారీ వర్షాలు వస్తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం
Read Moreశనివారం బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ
ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ పొడవైన నాలుగు
Read Moreతెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై పోరాడుదాం
తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీ
Read Moreబైద్యనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జార్ఖండ్ పర్య
Read Moreడియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోడీ
జార్ఖండ్ లోని డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర
Read More













