V6 News

pm modi

డబుల్​ ఇంజన్​ సర్కార్​తోనే డెవలప్​మెంట్​ సాధ్యం

సూరత్: డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ ప్రాజెక్ట్​ పూర్తయితే.. ప్రపంచానికే సూరత్, డైమండ్​ ట్రేడింగ్​ హబ్​గా మారుతుందని ప్రధాని నరేంద్ర మో

Read More

దేశాన్ని దోచుకునేందు కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండు

తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ ..దేశాన్ని దోచుకునేందుకే  జాతీయ పార్టీ పెట్టబోతున్నారని  కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీగ

Read More

జాతీయ క్రీడలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లారు. ఇందులో భాగంగా గుజరాత్ లో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ప్రధాని నవరాత్రి ఉత

Read More

అయోధ్యలోని చౌరస్తాకు లతా దీదీ పేరు పెట్టడంపై ప్రధాని హర్షం

అయోధ్య: ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా ఆమెకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ఘనంగా నివాళులు అర్పించింది. అయోధ్యలోని చౌరస్తాకు లతా మంగేష్కర్ పేరు

Read More

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..ఫ్రీ రేషన్ గడువు పొడగింపు

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీ రేషన్ను మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 తో ఫ్రీ రేషన్ గడువు ము

Read More

ఆరేళ్ల తర్వాత నోట్ల రద్దుపై విచారించనున్న సుప్రీంకోర్టు

నోట్ల రద్దు విషయంపై ఆరేళ్ల తర్వాత సుప్రీం కోర్టు విచారణకు సిద్ధమైంది. బ్లాక్ మనీ నిర్మూలన కోసం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్

Read More

14 టన్నుల బరువుతో 40 ఫీట్ల వీణ

ప్రముఖ సింగర్ లతామంగేష్కర్ కు యూపీ సర్కార్ ఘన నివాళి అర్పించింది. అయోధ్యలోని లతామంగేష్కర్ చౌక్ దగ్గర 14 టన్నుల బరువున్న 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పా

Read More

బెస్ట్ టూరిజం స్టేట్గా తెలంగాణకు అవార్డు

దేశ జీడీపీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని రంగాలతోపాటు కేంద్ర అవార్డుల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. గ్ర

Read More

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నా..

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదని..జరగాల్సింది ఇంకా చ

Read More

జపాన్ మాజీ ప్రధానికి తుది వీడ్కోలు సభ

మాజీ ప్రధాని షింజో అబెకు అధికారిక లాంఛనాలతో జపాన్ ప్రభుత్వం తుది వీడ్కోలు సభ నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అబె జులై 8న హత్యకు గురయ్యారు. ఆ తర్

Read More

షింజో అంత్యక్రియలకు హాజరుకానున్న వంద దేశాల నేతలు

హాజరుకానున్న వంద దేశాల నేతలు   న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం టోక్యో పర్యటనకు బయలుదేరారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు మం

Read More

మూడు రోజుల పాటు కర్నాటకలో రాష్ట్రపతి పర్యటన

మూడు రోజులు రాష్ట్రంలోనే.. న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పాటు కర్నాటకలో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్​ ఆదివా రం ఓ ప్రకటనలో తెలిప

Read More

80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ

సీఎం కేసీఆర్ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం

Read More