PM Narendra modi
సొంత కల్చర్ నే సిగ్గుచేటనుకున్నరు:ప్రధాని మోదీ
గత పాలకులు మన సంస్కృతిని నిర్లక్ష్యం చేశారు: ప్రధాని గత పదేండ్లలోనే అస్సాంలో శాంతి నెలకొంది గువాహటిలో రూ.11,600 కోట్ల ప్రాజెక్టు
Read Moreఅయోధ్య రాముడి తొలి దర్శనం మోదీకే
అయోధ్యలో అపూర్వ ఘట్టం అవిష్కృతమైంది. బాలరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో &n
Read Moreఫొటోలు : ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్య రాముడి దర్శనం..
అయోధ్య రాముడు కనిపించాడు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మొదటి సారి భక్త కోటికి దర్శనం ఇచ్చారు. అయోధ్య గర్భగుడిలోని రాముడి విగ్రహం ఫొటోలను అధికారికంగా విడుదల
Read Moreఅయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. మోదీ మొత్తం ఆ
Read Moreరామ మందిర ప్రారంభోత్సవం : మోదీ అయోధ్య షెడ్యూల్ ఇదే
అయోధ్యలో మరికొన్ని గంటల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత
Read Moreమోదీ కేబినెట్ లోకి నలుగురు మాజీ సీఎంలు !
లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు మాజీ సీఎం లను తన కేబినెట్ లో కేంద్రమంత్రులుగా తీస
Read Moreదేశాభివృద్ధే మోదీ ధ్యేయం : ప్రహ్లాద్ జోషి
శంషాబాద్, వెలుగు : దేశ సంపదను ప్రజలకు అందజేయడం, భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ ధ్యేయమని కేంద్రమంత్రి ప్రహ్లాద జోషి పేర్క
Read Moreసముద్రంలో మోదీ స్విమ్మింగ్
ట్యూబ్ తో గాలి పీల్చుకుంటూ.. సముద్రంలో ఈదిన ప్రధాని సముద్రపు జీవరాశిని చూస్తూ.. లక్షద్వీప్లో అడ్వెంచర్ న్యూఢిల్లీ : ప్రధాని నరే
Read Moreమోదీ యూట్యూబ్ చానల్కు 2 కోట్ల మంది సబ్ స్ర్కైబర్లు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ యూట్యూబ్ చానల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో దేశా
Read Moreమోదీకే ఓటేయాలని జనం ఫిక్స్ అయిన్రు : ఫడ్నవీస్
ముంబై : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. &nbs
Read Moreమీరు సూపర్ సార్.. 10ఏళ్లలో 14దేశాల నుంచి అవార్డులు
ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్తో సహా వివిధ స్థాయిల్లో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 1
Read Moreడిసెంబర్ 11న వికసిత్ భారత్ షురూ.. వర్క్షాపును ప్రారంభించనున్న మోదీ
వర్క్షాప్ ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ‘వికసిత్ భారత్@ 2047&rsqu
Read Moreకమలం కమాల్..మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం
రాజస్థాన్, చత్తీస్గఢ్లో ‘చేయి’జారిన పవర్.. మధ్యప్రదేశ్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ జైపూర్/భోపాల్/రాయ్పూర్
Read More