PM Narendra modi

తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త టెర్మినల్.. చెన్నైలో ప్రారంభించనున్న మోడీ

చెన్నై ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తైంది. ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు

Read More

Manish Sisodia : ప్రధాని మోడీకి సిసోడియా లేఖ

ప్రధాని నరేంద్ర  మోడీకి ఆప్ నేత, మాజీ మంత్రి సిసోడియా తీహార్ జైలు నుండి  లేఖ రాశారు. సిసోడియా లేఖ కాపీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవా

Read More

తెలంగాణపై మోడీ ఫోకస్​

6న బీజేపీ బూత్ కమిటీలతో ఇంటరాక్షన్ 8న సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ,నేషనల్ హైవేల పనులకు

Read More

ప్రధానితో రాజకీయ అంశాలపై చర్చ జరగలేదు:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పార్లమెంట్​లోని పీఎం ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యా

Read More

భారత్ -జపాన్ లు ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్య దేశాలు:ప్రధాని మోడీ

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం రక్

Read More

75 ఏళ్ల క్రికెట్ స్నేహం.. భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టుకు మోడీ, ఆల్బనీస్

భారత్ , ఆస్ట్రేలియా నాల్గో టెస్టుకు భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్  హాజరయ్యారు.  గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన

Read More

నాల్గో టెస్టులో చారిత్రక ఘట్టం..టాస్ వేయనున్న ప్రధాని మోడీ

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి టెస్టు జరగనుంది. ఈ నెల 9 నుంచి నాల్గో టెస్టు ప్రారంభం కానుంది. నాల్గో ట

Read More

త్వరలో భారత్ లో విమానాల తయారీ: ప్రధాని మోడీ

కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్‭పోర్ట్‭ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్‭పోర్ట్‭ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా

Read More

ప్రారంభానికి శివమొగ్గ ఎయిర్ పోర్టు సిద్ధం..ఫోటోలు వైరల్..

కర్ణాటకలోని శివమొగ్గలో విమానాశ్రయం కల సాకారం కాబోతోంది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శివమొగ్గ ఎయిర్ పోర్టు ఈ నెల 27 నుంచి అందుబా

Read More

జీ20 దేశాలకు పీఎం మోడీ కీలక సూచన

బెంగళూరు:ప్రపంచంలోని బలహీనవర్గాలకు గ్రూప్​ ఆఫ్​ 20 (జీ20) దేశాలు బాసటగా నిలవాలని, పేరుకుపోతున్న అప్పులను తగ్గించడంపై ఫోకస్​ చేయాలని ప్రధాని నరేంద్ర మో

Read More

"ఆది మహోత్సవ్"ను ప్రారంభించిన మోడీ

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ "ఆది మహోత్సవ్"ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగ

Read More

స్పోర్ట్స్​లోనే కాదు.. డైలీ లైఫ్​లోనూ ఫిట్​నెస్​ అవసరం: మోడీ

జైపూర్: స్పోర్ట్స్​ను కెరీర్​గా ఎంచుకునేలా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలో ఆటలను ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా అథ్లెట్ల కోణం నుంచి చూడటం

Read More

కర్నాటకలో 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కర్నాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.10,800 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే

Read More