probe

కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ

ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​పై వచ్చిన ఆరోపణలపై  విచారణకు ఆదేశించిన ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టర్​ జనరల్​కు విద్యాశాఖ ప్రిన్

Read More

కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ

యాదాద్రి.. భద్రాద్రి పవర్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్‌‌‌‌ నరసింహారెడ్డితో మరో కమిటీ 100 రోజుల్లోనే విచారణ పూర్తి

Read More

మహువా ఫ్రెండ్​కు సీబీఐ సమన్లు

న్యూఢిల్లీ :  టీఎంసీ నేత మహువా మొయిత్రా మాజీ స్నేహితుడు జై అనంత్ దెహద్రాయ్​కి సీబీఐ సమన్లు జారీ చేసింది. జనవరి 25న విచారణకు హాజరు కావాలని అధికారు

Read More

బాంబులు పెట్టామని మెయిల్ చేసింది.. ఈ వడోదర వెధవే

ముంబైలోని ఆర్బీఐ, హెచ్​డీఎఫ్​సీ కార్యాలయాల్లోబాంబులు పెట్టినట్టు ఆర్బీఐకి మెయిల్ పంపిన ఘటనలో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వడోదరకు చె

Read More

డ్రోన్ దాడిపై నేవీ దర్యాప్తు షురూ!

న్యూఢిల్లీ: ఇండియా వెస్ట్ కోస్ట్‌‌లో కార్గో షిప్‌‌పై జరిగిన డ్రోన్ అటాక్‌‌పై నేవీ దర్యాప్తు షురూ చేసింది. దాడి ఘటన గురిం

Read More

ముందే కత్తి కొని పెట్టుకుని పక్కా ప్లాన్​తోనే చంపేసిండు!

  నిందితుడిలో పశ్చాత్తాపం కనిపించట్లే సాహిల్​ను విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు రెండు రోజుల రిమాండ్​ విధించిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్

Read More

ఢిల్లీ సీఎం​ కేజ్రీవాల్​ ఇంటికి  కోటి 70 లక్షల ఫర్నీచర్ కొనిచ్చిన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్ ఇంటికి దాదాపు రూ.కోటి 70 లక్షల విలువైన ఫర్నీచర్ తానే కొనిచ్చినట్లు మనీలాండరింగ్ కేసులో మండోలి జైళ

Read More

Jharkhand shocker: నాలుగు రోజుల పసికందును కాలి బూట్లతో తొక్కిన పోలీసులు

ఇప్పుడే పుట్టిన పిల్లలు చిన్న దెబ్బ తాకితేనే విలవిలలాడిపోతారు. అలాంటి కాలి బూటు కింద నలిగిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది వినడానికే బాధగా అన

Read More

Bihar: కుక్కపై వ్యక్తి అత్యాచారం.. పోలీస్ కేసు

బీహార్ రాష్ట్రం అనగానే నేరాలు.. ఘోరాలు అనే ఆలోచన వస్తుంది.. అంతకు మించి కూడా అక్కడి మనుషుల ప్రవర్తన ఉంటుందనేది ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. 2023, మార్చి

Read More

ముంబయిలో ఉగ్రదాడులపై బెదిరింపు మెయిల్

ముంబయిలో మరోమారు దాడులు జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఓ వ్యక్తి ముంబయిలో ఉగ్రదాడులు చేస్తామని బెదిరిస్తూ ఎన్ఐఏ మెయిల్ ఐడీకి మెయిల్ చేశాడు. త

Read More

పులికి దగ్గరగా వెళ్లిన రవీనా టాండన్.. విచారణ చేపట్టిన అధికారులు

నటి రవీనా టాండన్ సఫారీ సమయంలో పులికి దగ్గరగా వెళ్లినట్టు వస్తున్న ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 22న మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం

Read More

66 మంది పిల్లల మృతి.. ఆ టానిక్లపై దర్యాప్తు

భారత్లోని మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారుచేసే నాలుగు దగ్గు, జలుబు సిరప్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అలర్ట్ జారీ చేసింది. గాం

Read More

కోట్లలో ఇసుక దోపిడీ

దర్యాప్తు చేయాలని వివేక్​ వెంకటస్వామి డిమాండ్​ కామారెడ్డి, పిట్లం, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని

Read More