
Revanth reddy
అధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు.. కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్
అధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్ రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ హాజరుకానున్న రాహుల
Read Moreనోటు కోసం ఓటును అమ్ముకోవద్దు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రజా సమస్యలపై పోరాడే వారినే ఎన్నుకోండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శాంతినగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఓటును అమ్ముకోవద
Read Moreకాంగ్రెస్ వస్తే రైతు బంధు రూ.15 వేలు.. కౌలు రైతుకు 12 వేలు: రేవంత్ రెడ్డి
రైతులకు రైతు బంధు పథకం కింద 15 వేలు, కౌలు రైతు లకు 12 వేలు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మంలో డీసీసీ సమావ
Read Moreఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో పడేస్తం: రేవంత్
ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్ కు సమాధి కడ్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో
Read Moreఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది: రేవంత్ రెడ్డి
ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మం జిల్లాలో
Read Moreఇయ్యాల ఖమ్మంకు రేవంత్
హైదరాబాద్, వెలుగు: పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలు కాం
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా జైలుకు వెళ్తే..కవిత ఎందుకు వెళ్లలేదు..?
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని తెలంగ
Read Moreకాంగ్రెస్ లో ఖమ్మం లొల్లి! జులై 2వ తేదీ సభపై రచ్చ రచ్చ
పొంగులేటి కోసమా..? భట్టి కోసమా? ఢిల్లీ భేటీ నుంచే మొదలైన పంచాది పార్టీలో చేరకముందే రేవంత్ వర్గంగా ముద్ర వేసుకున్న శ్రీనివాసరెడ్డి ఎస్సార్ గార
Read Moreమనుషులు కలిశారు.. మనసులు కలిసేనా?
సూర్యాపేటలో దామన్న, రమేశ్రెడ్డి కలయికపై సర్వత్రా చర్చ సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట కాంగ్రెస్లో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అను
Read More120 రోజులు... గెలుపు కోసం కాంగ్రెస్ కార్యాచరణ
సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం రెండున్నర గంటల పాటు స్టాటజీ మీటింగ్ తెలంగాణలోనూ కర్నాటక వ్యూహమే అమలు రాష్ట్ర నేతలంతా ఒక్కతాటిపైకి
Read Moreతెలంగాణలో అవినీతి ఆకాశానికి..అభివృద్ధి పాతాళంలోకి..
తెలంగాణ ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 120 రోజుల్లో నిర్వహించబడే తెలంగాణ ఎన్నికలకు కాంగ్ర
Read Moreకారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్
కారు స్టీరింగ్ (బీఆర్ఎస్ పార్టీ) ఇప్పటికీ ఎంఐఎం చేతిలో ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని
Read Moreహైకమాండ్ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ
ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ మంగళవారం (జూన్ 27న) జరగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నే
Read More