Revanth reddy
సీఎం కేసీఆర్ పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి : రేవంత్ రెడ్డి
సమర్థంగా ఎదుర్కోవాలని అనుబంధ సంఘాలకు రేవంత్ పిలుపు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర
Read Moreధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమైనయ్ : రేవంత్ రెడ్డి
ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ను ప్రసన్నం చేసుకున్న ఓ ఏజెన్సీ ధరణి పోర్టల్ను నిర్వహ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
పాలకుర్తి కాంగ్రెస్ నేతలకు రేవంత్రెడ్డి భరోసా పాలకుర్తి, వెలుగు: అర్ధరాత్రి తలుపుకొట్టినా తీస్తానని, ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని టీపీసీసీ ప్
Read Moreరైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది : రేవంత్ రెడ్డి
ప్రభుత్వ యంత్రాంగం, రైసు మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి అష్ఠకష్టాలు పడుతున్న
Read Moreరేపు సీఎస్ను కలవనున్న కాంగ్రెస్ నేతలు
వచ్చే నెల 5 వరకు వరుస కార్యక్రమాలు 24న మండలాలు, 30న నియోజకవర్గాల్లో నిరసనలు ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల దీక్ష జూమ్ మీటింగ్లో కాంగ్రెస్ నిర్ణ
Read Moreరేవంత్ వైఖరి వల్ల రాష్ట్రంలో పార్టీ ఉనికిని కోల్పోతున్నది : మర్రి శశిధర్ రెడ్డి
అది నయమయ్యే పరిస్థితిలో లేదు: మర్రి శశిధర్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస
Read Moreఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష : రేవంత్ రెడ్డి
తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్రు: రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలపై టీఆర్ఎస్, బీజేపీలు చర్చకు రాకుండా నాటకాలా
Read Moreరైతు సమస్యలపై ఉద్యమ కార్యాచరణ : భట్టి
వ్యవసాయ, భూమి, రైతు సంబంధ అంశాలపైన పెద్దఎత్తున పోరాటం చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జూమ్ ద్వారా
Read Moreఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్, భట్టి ఫెయిల్ : జగ్గారెడ్డి
తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఫెయిల్ అయ్యారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ
Read Moreఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలె : రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి రావాలని తనను అడిగినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారించాలని పీసీసీ చీఫ్ రేవంత్&zwn
Read Moreమునుగోడు ఎన్నిక వేలం పాట కంటే అద్వానం: రేవంత్
మునుగోడులో తమకు 35వేల నుంచి 40 వేల ఓట్లు వస్తాయనుకున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక వేలంపాట కంటే అద్వానంగా జరిగిందన్నా
Read Moreకవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను బీజేపీ సంప్రదించిందని కవిత స్వయంగా చెప్పినందున దాన్
Read Moreబీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి
బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్
Read More












