Revanth reddy

సీఎంఆర్ స్కాంపై సీబీఐ విచారణను అడ్డుకునేది ఎవరు?

తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం జరుగుతుందని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే వానాకాలం పంట సమయంలో లక్

Read More

పంట కోతల సమయంలో కరెంట్ కోతలా?

హైదరాబాద్: పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్‌ పేరుతో రైస్‌ మిల్లు

Read More

ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

మిల్లర్లు, దళారులు, ప్రభుత్వం కలిసే రూ. 2,600  కోట్ల విలువైన బియ్యాన్ని మాయం చేశారన్నారు. బియ్యం మాయం చేసిన ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నార

Read More

24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి

ధాన్యం కొనుగోళ్లు జరిపేలా ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపె

Read More

గవర్నర్ అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలె

గవర్నర్ తనకున్న అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూపై మాట్లాడా

Read More

పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు

పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేట్లు, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్

Read More

మంత్రి హరీష్‌ రావుకు రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: మంత్రి హరీష్‌రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. 10 రోజులుగా నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేస్తు

Read More

రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం

న్యూఢిల్లీ: రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో

Read More

లొల్లులు ఆపి.. సర్కార్​తో కొట్లాడాలె

ఈగోలకు పోవద్దని రాహుల్ క్లాస్  మీడియాకెక్కితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక ప్రజా సమస్యలపై పోరాడమన్నారు: రేవంత్​ నేతల మధ్య విభేదా

Read More

7న విద్యుత్ సౌధ ముట్టడి

ఈ నెలంతా వరుస ఆందోళనలు 4న మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు 6న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు హైదరాబాద

Read More

మోడీ, కేసీఆర్.. ప్రజలను ఆగం చేస్తున్రు

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు కనీసం ఉగాది పండుగ చేసుకోలేని స్థితి నెలకొందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సమా

Read More

గాంధీభవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

గాంధీభవన్ లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు చిలుకూరు శ్రీనివాస్ మూర్తి ఆధ్వర

Read More