గవర్నర్ తనకున్న అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూపై మాట్లాడారు. విద్య, వైద్యం, శాంతిభద్రతలపై గవర్నర్ వెంటనే సమీక్ష చేయాలన్నారు. సమస్యలన పరిష్కరించే అధికారం సెక్షన్ 8ప్రకారం గవర్నర్ కు ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం దేశంలో ఏ గవర్నర్ కు లేని అధికారులు.. మన గవర్నర్ కు ఉన్నాయాన్నారు. యూనివర్శిటీల్లో ఖాళీలు ఉన్నాయని గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారన్నారు. గవర్నర్ కోటాలో కేసీఆర్ నియమించినవాళ్లంతా రాజకీయ నాయకులే అన్నారు రేవంత్. గవర్నర్ బీజేపీకి ఎజెంట్ గా ఎలా పనిచేస్తున్నారో.. టీఆర్ఎస్ నేతలు చెబితే బాగుండేదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే.. రాష్ట్రంలో వైద్యం పడకేసినట్లే అన్నారు రేవంత్.
గవర్నర్ అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలె
- తెలంగాణం
- April 8, 2022
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి