హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్సీఐకి చేసిన సప్లై, మాయమైన బియ్యం గురించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసి సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. బియ్యం కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా రూ.100 కోట్ల ధాన్యం స్కాంకి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ
- హైదరాబాద్
- April 15, 2022
లేటెస్ట్
- అమెరికా ఎన్నికల ఖర్చు లక్షా 20 వేల కోట్లు.. భారత్ ఎన్నికల ఖర్చు లక్షా 35 వేల కోట్లు
- భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు
- ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తేయాల్సిందే..
- Tillu square, The Family Star OTT: OTTకి వచ్చేసిన టిల్లు స్క్వైర్, ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని
- అక్షయ తృతీయ కోసం వింధ్య కలెక్షన్
- కాంగ్రెస్ చార్జిషీట్లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు
- RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
- మోదీ వంద మంది హిట్లర్లతో సమానం
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న