సీఎంఆర్ స్కాంపై సీబీఐ విచారణను అడ్డుకునేది ఎవరు?

సీఎంఆర్ స్కాంపై సీబీఐ విచారణను అడ్డుకునేది ఎవరు?

తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం జరుగుతుందని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే వానాకాలం పంట సమయంలో లక్ష క్వింటాళ్లు స్కాం జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో స్కాం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చంటూ విమర్శించారు. కేసీఆర్ కి తెలియకుండానే ఈ స్కాం జరుగుతుందా అని రేవంత్ ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణకు విచారించకుండా ఆపుతుంది ఎవరంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

 

కీవ్ పరిసర ప్రాంతాల్లో రష్యా మారణహోమం

ఉచిత విద్యుత్ ప్రకటించిన పంజాబ్ సర్కార్