
Sangareddy
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలె : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు.
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఐదు మైనింగ్ కంపెనీలు సీజ్ : రవీందర్ రెడ్డి
అధిక లోడుతో వెళ్తున్న 79 లారీలకు రూ.22 లక్షలు ఫైన్ సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని పటాన్ చెరు పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న ఐదు మైనింగ్ కంపెనీల
Read Moreకవాడిగూడ కార్పొరేటర్గా లాస్య నందిత రాజకీయాల్లోకి..
కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. పటాన్ చెరు ORRపై లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడ
Read MoreLasyaNanditha:లాస్య మరణ వార్త విని స్పృహతప్పి పడిపోయిన తల్లి
హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందిన విషాదకర ఘటన ఫిబ్రవరి 23న చోటుచేసుకుంది. లాస్య మరణవార్త విన్న ఆమె కుటుంబ
Read MoreLasyaNanditha:లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి : సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.లాస్య మృతి చాలా బాధ కలిగించిందన్నారు. లాస్య నందిత
Read Moreలాస్య నందిత కారుకు ప్రమాదం ఎలా జరిగింది..
హైదరాబాద్ ఓఆర్ ఆర్ పై కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. &nb
Read Moreకంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవా
Read Moreసంగారెడ్డిలో తొమ్మిదో తరగతి విద్యార్థి మిస్సింగ్
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి కనిపించకుండా పోయాడు. బాలాజీ నగర్ కు చెందిన మనోహర్ (14) స్నేహితుడిని కలిసి వస్తానని వెళ్లిన మ
Read Moreఐఐటీహెచ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు షురూ: ప్రధాని మోదీ
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ సంగారెడ్డి, వెలుగు: ఐదేండ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని నరేంద
Read More16 మంది తహసీల్దార్ల బదిలీలు
సంగారెడ్డి, వెలుగు:సంగారెడ్డి జిల్లాలో 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంత
Read Moreకార్మికులను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా
సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సీఎంహెచ్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడిన కార్మికులను బుధవారం సాయంత్రం మంత్రి దామోదర్ రాజనర్సింహా పరామర్శించారు. మంగళవా
Read Moreనిధుల్లేక..నిలిచిన పనులు ..ఆగిపోయిన 124 హెల్త్ సబ్ సెంటర్ వర్క్స్
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 124 హెల్త్ సబ్సెంటర్ల నిర్మాణానికి గత బీఆర్
Read Moreపటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం రాత్రి పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని పాశమైలారంలోని
Read More