
Shamshabad
నాగారం భూదాన్ భూముల కేసులో ఆస్తులు జప్తు..ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల రిజిస్ట్రేషన్లు
ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల రిజిస్ట్రేషన్లు అధికారులతో కలిసి రెవెన్యూ రికార్డులు మార్చిన ఖాదర్ ఉన్నిసా మనీలాండరింగ్ కే
Read Moreశంషాబాద్: ముగిసిన సిద్ధేశ్వర స్వామి ఉత్సవాలు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీవెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు బ
Read Moreఘనంగా వెండికొండ సిద్ధేశ్వర జాతర ..ఆగస్టు 18న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వర (సిద్దులగుట్ట) జాతర వైభవంగా జరుగుతోంది. తొలి రోజైన శనివారం ఉత్సవమూర్తుల ఊ
Read Moreజెండా పండుగైనా.. వీరి పైత్యం తగ్గదే.. నడిరోడ్లపై ఆకతాయిల హల్చల్..!
హైదరాబాద్: ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు సెలవు దినం కావడంతో ఆకతాయిలు నడిరోడ్లపై హల్చల్ సృష్టించారు. శంషాబాద్ పరిధిలో 10
Read Moreమహిళను కిడ్నాప్ చేసి..కారులో తీసుకెళ్తుండగా గచ్చిబౌలి ORR దగ్గర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట
Read More13 వేల ఇటుక ఆర్డర్ చేస్తే.. సగం రాలే
లారీ కింద రెండు లేయర్లు మట్టితో కప్పి చీటింగ్ శంషాబాద్ లో బయటపడ్డ మోసం శంషాబాద్, వెలుగు: ఇటుక వ్యాపారులు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు
Read Moreరూ. 4 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
ఒడిశా నుంచి యూపీకి గంజాయిని తరలిస్తున్న ముఠా శంషాబాద్లో 847 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ టీమ్&z
Read Moreసీఎంపై వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శవయాత్ర
దిష్టిబొమ్మ దహనం శంషాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శంషాబాద్ బస్టాండ్ వద్ద ఆదివారం రంగారెడ్డి జిల్లా ఎన్ఎ
Read Moreరన్నింగ్ కారులో మంటలు
శంషాబాద్, వెలుగు: రన్నింగ్కారులో మంటలు చెలరేగిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ ఔట్ పోస్ట్ ఇన్స్పెక్టర్
Read Moreసంతానం కలగలేదనే.. పాప కిడ్నాప్
నిందితురాలిని వికారాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు శంషాబాద్, వెలుగు: శంషాబాద్ కల్లు కాంపౌండ్ నుంచి కిడ్నాప్అయిన ఆరేండ్ల కీర్తన ఎట్టకేలకు దొర
Read Moreఅవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు
శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Read Moreఇరాన్ -ఇజ్రాయిల్ యుద్ధం.. రన్వేపై నిలిచిన విమానం
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ నుంచి ఆదివారం ఉదయం లండన్కు బయలుదేరాల్సిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం (BA 276) రన్వేపై నిలిచిపోయింది. ఇరాన్– -ఇ
Read Moreఫొటోషూట్ కు వెళ్లి.. క్వారీ గుంతలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
శంషాబాద్, వెలుగు: ఫొటోషూట్ కు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతి చెందిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు
Read More