srisailam
శ్రీశైలం: భ్రమరాంభ దేవికి కుంభోత్సవం..
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం ఏటా చైత్ర మాస
Read Moreసలేశ్వరం జాతర: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. 5 కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు..
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు
Read Moreశ్రీశైలం జల దోపిడి...చెన్నై తాగునీటి ముసుగులో ఏపీ కుట్ర
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్ క్లియర్ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ కెపాసిటీని లక్షన్న
Read Moreకృష్ణా ,గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కాల్సిందే : ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయపరమైన వాటా కోసం కొట్లాడాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలసౌధలో ఇరిగేషన్ అధికారులు, సీనియర్ అడ్వొకేట్, ఇరిగేషన
Read MoreSrisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది మహోత్సవాలు.. నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం (మార్చి 29) మహాసరస్వతి అలంకార రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. నంది వాహనంపై మళ
Read Moreట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వచ్చారు.. శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. డీసీపీ మృతి
నల్లమల్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వచ్చిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. శ్రీశైలం వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూ
Read Moreశ్రీశైలం భ్రమరాంభికకు పుట్టింటిసారె..పాదయాత్రగా మల్లన్న సన్నిధికి చేరుకుంటున్న కన్నడిగులు
శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు కన్నడిగులు తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంభదేవికి వందలాది కిలో మీటర్లు పాదయాత్ర చేసుకుంటూ పుట్టింటి సారెను సమ
Read Moreశ్రీశైలం వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంటి : సీసీ కెమెరాలో రికార్డు
శ్రీశైలం మల్లన్న దేవాలయం ముఖద్వారం వద్ద సోమవారం ( మార్చి 17) రాత్రి 11 గంటలకు ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన
Read Moreశ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్: ఫేక్ వెబ్సైట్లతో జాగ్రత్త..!
శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది కేటుగాళ్లు.. వసతి.. రూమ్స్ పేరుతో నకిలి వెబ్ సైట్స్ సృష్టించి భక్తులను దోచుకుంటున్నారు.
Read Moreరొయ్యల పులుసు తిని.. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆర్ కాదా.? : సీఎం రేవంత్ రెడ్డి
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని.. ఆయన హయాంలోనే కృష్ణా నీళ్లు ఏపీకి దోచిపెట్టాడంటూ అసెంబ్లీలోని నిండు సభలో ఏకిపారేశారు సీఎం రేవంత్
Read Moreఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్ఎల్ బీసీ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ న
Read Moreరెస్క్యూ ఆపరేషన్కు ఆటంకంగా నీటి ఊట.. SLBC సొరంగంలోకి నీళ్లెక్కడి నుంచి వస్తున్నాయంటే..
SLBC సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసేందుకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. బేరింగ్ మిషన్ ను కట్ చేసి కార్మికులు ఉన్న చోటుకు దాదాపు చేరుకున్
Read Moreతెలంగాణకు 40, ఏపీకి 20 టీఎంసీలు.. రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు కేటాయింపులు
ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో అందుబాటులో 60 టీఎంసీలు నీటిని పొదుపుగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచన ఏపీకి 16 టీఎంసీలే ఇవ్వాలని తెలంగాణ డిమాండ
Read More












