state government

క్యాబ్ కంపెనీల అడ్డగోలు ఛార్జీలు!

  కేంద్రం చట్టం తెచ్చినా అమలు చేయని రాష్ట్రం     ఏడాదిగా అగ్రిగేటర్​ గైడ్​లైన్స్ పెండింగ్​లో పెట్టిన్రు    &nb

Read More

భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) రెండో గెజిట్ విడుదలైంది. మరో 6 గెజిట్ లను దశల వా

Read More

ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వాములు కావాలి

సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకుందాం సమస్యలు సీఎం, సీఎస్‌‌‌‌ కమిటీ దృష్టికి తీసుకెళ్తా: గంగుల మిల్లర్లతో మంత్రి చర్చలు.. ప్ర

Read More

ప్రజలకు న్యాయం చేసేలా..

హైదరాబాద్, వెలుగు: జంట జలాశయాలను పరిరక్షించే జీవో 111 స్థానంలో కొత్త నిబంధనల కోసం రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. సుప్రీం ఆదేశాలతో అమల్లోకి వచ్చిన

Read More

ఎల్​కేజీ, యూకేజీ స్టూడెంట్లను లెక్కలోకి తీసుకోవట్లే!

కోరుట్లరూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ అకడమిక్​ఇయర్​లో అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో చాలాచోట్ల ఎల్​కేజీ, యూకేజీలో పిల్లలను చ

Read More

బల్దియా నిధులను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 

    రెండేళ్లుగా స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ ఫీజులను ఇవట్లే     స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి బల్దియాకు రా

Read More

రుణమాఫీపై సీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నరు

నల్గొండ/మునుగోడు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు చేపట్టడం లేదన్న ఆందోళనతో చాలా మంది రైతులు తక్కువ ధరకు మిల్లర్లకు వడ్లను అమ్ముకున్నారని, ఆ

Read More

కరెంట్ పోతే ఆపరేషన్లు.. స్కానింగులు ఆపేసుడే

తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేయలే పట్టించుకోని అధికారులు, ప్రబుత్వం ఇదీ కెఎంసీ సీఎంఎస్ఎస్ వై ఆస్పత్రిలో పరిస్థితి హనుమకొండ, వెలుగు :నిరు

Read More

భూసేకరణపై కేంద్రానికి రాష్ట్ర సర్కారు తప్పుడు నివేదికలు

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌&z

Read More

విశ్లేషణ: పంచాయితీ ఆపి వడ్లు కొనాలె

బాయిల్డ్ ​రైస్ ​ఇవ్వబోమని కేంద్రానికి లెటర్​ రాసి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తుండటం బాధాకరం. సమస్యకు పరిష్క

Read More

లగ్జరీ కార్ల కోసం రూ. 3,200 కోట్ల ఖర్చు

హైదరాబాద్, వెలుగు: కొత్త వాహనాల కొనుగోలు కోసం రాష్ట్ర సర్కార్ భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి దాకా రూ. 3,200 కోట్ల విల

Read More

వ్యాట్ తో రాష్ట్ర సర్కార్ కు రోజుకి రూ.55 కోట్ల ఆమ్దానీ

ఎంత పెంచితే రాష్ట్ర సర్కారుకు అంత ఆమ్దానీ  వ్యాట్​తో రోజుకు రూ. 55 కోట్ల ఆదాయం ఇతర రాష్ట్రాలు వ్యాట్​ను తగ్గించినా స్పందించని&nb

Read More

రాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీలో ఎలా కామెంట్ చేస్తారు?

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్ భవన్ ను అవమానించిందటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుబట్టారు. ఒక రాష్ట్ర ప్ర

Read More