state government
డిసెంబర్ 31 నైట్ పార్టీలకు సర్కార్ స్పెషల్ పర్మిషన్లు
ఒక్క హైదరాబాద్లోనే 900 ఈవెంట్లకు అనుమతి ఒక్కో ఈవెంట్కు రూ.12 వేల చొప్పున వసూలు న్యూఇయర్ వేడుకల ద్వారా దాదాపు రూ.200 కోట్లు రాబట్టుకోవ
Read Moreఐదుగురు ఐపీఎస్ల బదిలీ.. సీఐడీ చీఫ్గా మహేశ్ భగవత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఇన్ చార్జ్ డీజీపీగా అంజనీకుమార్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆయనను ఇన్
Read Moreఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో టెన్త్ లో 11 పేపర్లు ఉండగా.. వాటి సంఖ్యను ఆరుకు కుదిస్తూ నిర్ణయ
Read Moreడిజిటల్ కీ సర్పంచ్ లకు ఇచ్చేయండి.. వెల్గటూర్ లో సర్పంచుల నిరసన
గ్రామ పంచాయతీలకు నిధులివ్వక, కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ సర్కారుపై సర్పంచుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. పలు
Read Moreమూసీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కూ నిధులివ్వని సర్కార్
ప్రాజెక్ట్&zwnj
Read Moreరైతులకు ద్రోహం చేసింది కేసీఆర్ సర్కారే:ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: రైతులకు అత్యంత ద్రోహం చేస్తున్నది కేసీఆర్ సర్కారేనని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో ఫసల్ భీమా పథకం అమలుకు నోచుకోవ
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ములకలపల్లి, వెలుగు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీపీసీసీ మెంబర్, జడ్పీటీసీ సున్నం నాగమణి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని  
Read Moreచనిపోయిన అభ్యర్థుల ఫ్యామిలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: పోలీస్ ఈవెంట్స్ లో చనిపోయిన అభ్యర్థుల ఫ్యామిలీలను ప్రభుత్వమే ఆదుకోవాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆ
Read Moreరాష్ట్ర సర్కార్ ప్రజావ్యతిరేక చర్యలు ఎండగట్టాలి : బీజేపీ ఓబీసీ మోర్చా
హైదరాబాద్, వెలుగు : బీసీలకు రాష్ట్ర సర్కారు చేస్తున్న అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా నిర
Read Moreతెలంగాణ సర్కార్ ఎస్టీలను మోసం చేస్తోంది
న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాష్ట్ర సర్కార్ ఎనిమిదేండ్లుగా మోసం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె
Read Moreరాష్ట్ర సర్కార్కు రూ.920 కోట్ల ఫైన్
పాలమూరు, డిండిలో పర్యావరణ రూల్స్ అతిక్రమించారంటూ ఎన్జీటీ తీర్పు తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉద్దేశపూర్వకం మూడు నెలల్లో కేఆర్ఎంబ
Read Moreమూడు పంచాయతీలుగా భద్రాచలం..17 ఏండ్ల వివాదానికి తెర..
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు పంచాయతీలుగా విభజించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జార
Read Moreమునుగోడు గొర్రెలకు మోక్షం ఎప్పుడో ?
నల్గొండ, వెలుగు:మునుగోడు ఉప ఎన్నికల్లో సర్కారు ఇస్తానన్న గొర్రెలు ఎప్పుడు ఇంటికి చేరుతాయో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు ప్ర
Read More












