students

ఉగాది పచ్చడి ఎఫెక్ట్ .. 29 మంది స్టూడెంట్లకు అస్వస్థత

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మహాత్మా జ్యోతి బా పూలే  గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ లో బయటి నుంచి తీసుకొచ్చిన ఉగాది పచ్చడి తాగి 29 మంది స్టూడెంట్

Read More

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

న్యూఢిల్లీ: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను తొలగించడానిక

Read More

ఇయ్యాల్టి నుంచి స్కూళ్లలో 11.30కే ఇంటి బెల్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున పాఠశాల విద్యాశాఖ అధికారులు స్కూల్ టైమింగ్స్ మార్చారు. గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంట

Read More

గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థత

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధ పడుత

Read More

ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి 

కర్ణాటక: ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె స్పందించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించొద్

Read More

పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలి

హైదరాబాద్: పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంల

Read More

వీఐటీ స్టూడెంట్‌‌కు రూ. 63 లక్షల ప్యాకేజి

హైదరాబాద్‌‌, వెలుగు: వెల్లూరు ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఏపీకి చెందిన  బీ.టెక్  (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర

Read More

సొంత భవనం లేక విద్యార్థులకు తప్పని కష్టాలు

నాలుగేండ్లుగా ఆగిపోయిన ఇంటర్​ కాలేజీ బిల్డింగ్​ పనులు మూడుసార్లు మారిన  ప్రభుత్వ జూనియర్​ కాలేజీ అడ్రస్​ ఏండ్లు  గడుస్తున్నా పట్టించు

Read More

పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్న

Read More

విద్యుత్ ఛార్జీలను తగ్గించాలె

హైదరాబాద్: పెంచిన విద్యుత్  ఛార్జీలకు  నిరసనగా ఎన్ఎస్యూఐ విద్యార్థులు  ట్రాన్స్ కో  ఆఫీసును ముట్టడించారు.అనంతరం విద్యుత్ సౌ

Read More

రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్​ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్​ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర

Read More

మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు

ఢాకా: ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తరలించినందుకు భారత ప్రధాని మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు.

Read More