students

టెట్ అప్లికేషన్ల ఫీజు చెల్లింపులకు ముగిసిన గడువు

ఎడిట్ ఆప్షన్ ఇవ్వని సర్కార్ ఇప్పటికే 27 జిల్లాల్లో సెంటర్లు బ్లాక్.. గడువు పెంచాలని కోరుతున్న అభ్యర్థులు హైదరాబాద్, వెలుగు: టీచర

Read More

ఇద్దరు పిల్లలకు కరోనా.. యూపీ స్కూల్‌లో ఆఫ్‌లైన్ క్లాసులు రద్దు

దేశంలో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. అక్కడొకటి అక్కడొకటిగా.. కొత్త వేరియంట్ కరోనా ఎక్స్ఈ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మళ

Read More

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి ఈ ఘర్షణ చోటుచే

Read More

స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు

తహసీల్దార్​ ఆఫీస్​, కేజీబీవీ ఎదుట స్టూడెంట్స్​ ఆందోళన  స్పెషల్​ ఆఫీసర్​ను సస్పెండ్​ చేయాలంటూ డిమాండ్​ బెల్లంపల్లిరూరల్, వెలుగు: తమకు పు

Read More

ఫైనల్ ఎగ్జామ్ కు టెన్త్ విద్యార్థుల ప్రిపరేషన్

బోర్డు ఎగ్జామ్స్​ కోసం టెన్త్​ స్టూడెంట్లను ప్రిపేర్ ​చేసేందుకు పరీక్షలు హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా స్టూడెంట్లలో చదువుపై కాన్సంట్రే

Read More

వరంగల్ నిట్‌లో ఘనంగా స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు

ఖాజీపేట : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎనఐటీ)లో  స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ఘనంగాజరుగుతున్నాయి. నిన్న సాయంత్రం ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల

Read More

టీయూ గర్ల్స్​ హాస్టల్​ టిఫిన్‌‌లో కప్ప

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లోని గర్ల్స్​ హాస్టల్​లో బుధవారం ఉదయం స్టూడెంట్స్​కి పెట్టిన టిఫిన్​లో కప్ప రావడం కలకలం సృష్టించింది. దీంతో పీ

Read More

ఉగాది పచ్చడి ఎఫెక్ట్ .. 29 మంది స్టూడెంట్లకు అస్వస్థత

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మహాత్మా జ్యోతి బా పూలే  గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ లో బయటి నుంచి తీసుకొచ్చిన ఉగాది పచ్చడి తాగి 29 మంది స్టూడెంట్

Read More

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

న్యూఢిల్లీ: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను తొలగించడానిక

Read More

ఇయ్యాల్టి నుంచి స్కూళ్లలో 11.30కే ఇంటి బెల్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున పాఠశాల విద్యాశాఖ అధికారులు స్కూల్ టైమింగ్స్ మార్చారు. గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంట

Read More

గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థత

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధ పడుత

Read More

ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి 

కర్ణాటక: ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె స్పందించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించొద్

Read More

పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలి

హైదరాబాద్: పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంల

Read More