students

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటి

Read More

ఐఐటీ హైదరాబాద్లో 119 మందికి కరోనా

సిబ్బంది, విద్యార్థులు సహా 119 మందికి కరోనా ఐఐటీ హైదరాబాద్లో కరోనా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ లో  విద్య

Read More

కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే రోజా సందడి

ఏపీలోని తిరుపతిలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో సందడి చేశారు వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా. తిరుపతి ఇందిరా గ్రౌండ్ లో క్రీడాకారులతో ఉత్సాహంగా కబడ్డీ ఆడ

Read More

ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్కార్ ​దృష్టి

కసరత్తు చేస్తున్న ఆఫీసర్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్కార్ ​దృష్టి పెట్టింది. వివిధ పోటీ పరీక్షలతో ఈ ఎగ్జామ్స్ ల

Read More

ఇయ్యాల్టి నుంచి సంక్రాంతి సెలవులు

ఈ నెలాఖరు కల్లా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తదన్న ఆరోగ్య శాఖ  దీంతో ఆన్ లైన్ క్లాసులపై విద్యాశాఖ కసరత్తు  ఇప్పటికే ఇంటర్ లో మొ

Read More

వరంగల్ నిట్ లో కరోనా కేసులు

వరంగల్ NITలో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులు.. ఫ్యాకల్టీ కరోనా బారినపడ్డారు. నిట్‎లో 11 మందికి కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయింది.

Read More

ఎగ్జామ్ ఫీజు ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు రూ.490 చెల్లించేందుకు 24 దాకా గడువు ఎక్కువ వసూలు చేస్తే కాలేజీలపై చర్యలు: ఇంటర్ బోర్డు హైదరాబాద్, వెలుగు: ఇంటర్  ఫ

Read More

సీఎం సార్​..మా స్కూల్​కు టీచర్లు కావాలి

పర్వతగిరి(ఐనవోలు), వెలుగు: తమ స్కూల్​లో  టీచర్లు లేరని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ కమిషనర్​  దేవసేనకు  స్టూడెంట్స్​గురువారం

Read More

వచ్చే ఏడాది నుంచి కాలేజీల్లో కొత్త ఫీజులు

వచ్చే ఏడాది నుంచి కాలేజీల్లో కొత్త ఫీజులు ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులకు పెంపు నోటిఫికేషన్ ఇచ్చిన ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ రెండేండ్ల ఆమ్దానీ,

Read More

సంక్రాంతి సెలవుల ప్రకటనతో ఫీజుల టార్గెట్‌‌‌‌‌‌‌‌ 

ఫీజులు కడితేనే.. పిల్లలు ఇంటికి పేరెంట్స్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెంచిన కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల

Read More

ఇంటర్ ఎగ్జామ్స్‌‌‌‌ ఫీజు షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు గడువు షెడ్యూల్‌‌‌‌ను బోర్డు మంగళవారం రిలీజ్ చేసింది. అన్ని కాలేజీల ఫస్టియర్, సెకండియర

Read More

ప్రిన్సిపాల్‌ సహా విద్యార్థులకు కరోనా

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని ఓ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నైన

Read More