students

ఉద్యోగార్థుల కోసం ఫ్రీ కోచింగ్

అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన హైదరాబాద్, వెలుగు: త్వరలోనే టీచర్‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

భీంపూర్ KGVBలో... 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో భోజనం అంటే భయంతో వణికిపోతున్నారు విద్యార్థులు. వరుసగా స్కూళ్లు, KGVB ల్లో ఫుడ్ పాయిజన్ అవుతుండడంత

Read More

బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు నిర్మల్: జిల్లాలోని  బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు వడ్డంచే భోజనంలో మళ్లీ పురుగులు వచ్చాయి. దీంతో మెస్ ని

Read More

కూలీలుగా బీపీఎడ్​ స్టూడెంట్లు

హనుమకొండ/కేయూ క్యాంపస్, వెలుగు: పుస్తకాలతో కుస్తీ పట్టి.. ప్లే గ్రౌండ్​లో చురుకుగా కదలాల్సిన క్రీడాకారులు లేబర్​ అవతారమెత్తిన్రు. లేబర్​ తో పనులు చేయి

Read More

రెండు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్.. 80 మందికి అస్వస్థత

రాష్ట్రంలో ఇవాళ రెండు వేర్వేరు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి.. 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని కస్తూర్భా గాంధీ పాఠశాల్ల

Read More

ఉక్రెయిన్ సమస్యపై మోడీ ఉన్నతస్థాయి సమావేశం

ఉక్రెయిన్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల తరలింపుపై ప్రధానంగా చర్చ

Read More

భారతీయులను సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేస్తున్న రష్యా

మాస్కో: ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా భారతీయుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది రష్యా. ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో తాము ఆధీనం చేసుకున్న ఖార్వివ్ పట్టణం,

Read More

మనోళ్ల కోసం రంగంలోకి ఎయిర్ ఫోర్స్

4 విమానాల్లో 798 మంది ఉక్రెయిన్ నుంచి మనోళ్లను తీసుకొచ్చిన ఎయిర్ ఫోర్స్  ఇప్పటికి 6,400 మంది తరలింపు రెండ్రోజుల్లో 7,400 మంది రాక న

Read More

ఇంగ్లిష్​ మీడియం కోసం తెలుగు మీడియం టీచర్లకే ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం  నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త టీచర్లను ని

Read More

గురుకులంలో సౌకర్యాలు లేవంటూ విద్యార్థుల నిరసన

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలో గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తెలంగాణ బాలుర గురుకులంలో సరైన సౌకర్యాలు లేవంటూ నిరసన తెలిపారు. తాగడానిక

Read More

గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 6 విమానాలొచ్చాయి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లలో 6 వేల మందిని తీసుకొచ్చామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. ఉక్రెయిన్ లో చిక్క

Read More

పాక్ విద్యార్థులను కాపాడిన భారత జెండా

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన  విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార

Read More

భారతీయుల కోసం ఉక్రెయిన్ కు 50 విమానాలు

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్రం. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో భారతీయులు,

Read More