students

స్టూడెంట్స్ కు DTHలో పాఠాలు

స్కూలు పిల్లలకు స్వయం ప్రభ DTH చానెళ్లలో ఈ–క్లాసులు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో  రోజూ నాలుగు గంటల పాటు

Read More

ఎగ్జామ్స్​ రాయకున్నా ప్రమోషన్

స్టూడెంట్లకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది ఉత్తర్​ ప్రదేశ్ సర్కార్​. ఫస్ట్​ క్లాస్ నుంచి 8వ క్లాస్ స్టూడెంట్ల వరకు పరీక్షలు రాయకున్నా పై క్లాసులకు ప్రమోట్ చేస

Read More

నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

రాసేది: 5,34,903 మంది 5 నిమిషాలు లేటైనా ఓకే! ఎగ్జామ్​ సెంటర్లలో కరోనా జాగ్రత్తలు పరీక్ష హాళ్లలో మందు స్ప్రే స్టూడెంట్స్​ మాస్క్​లతో రావొచ్చు అందుబాటుల

Read More

దగ్గు, జలుబు ఉన్న స్టూడెంట్స్ కు స్పెషల్‌‌ రూమ్‌‌

19వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్​ హాజరుకానున్న 5.34లక్షల మంది స్టూడెంట్స్‌‌ కరోనా నేపథ్యంలో మాస్కులతో వచ్చినా అనుమతి స్టూడెంట్స్​ పబ్లిక్​ ప్లే

Read More

స్పెషల్ క్లాసులపై కేటీఆర్ కు ఫిర్యాదు

కరోనా నియంత్రణకు అన్ని విద్యాసంస్థల్ని మార్చి 31 వరకు బంద్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి కొన్

Read More

టెన్త్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ పై కరోనా లీవ్స్ ప్రభావం..?

ఆకస్మిక సెలవులతో మారిన ప్రణాళికలు కొన్ని సబ్జెక్టుల్లో వీక్ ఉన్నోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ప్రత్యామ్నాయ ప్రణాళికల్లో ప్రైవేట్‍ విద్యా సంస్థలు టెన్త్ ఎగ

Read More

3 గంటల్లో 30 పేపర్లు దిద్దిస్తున్రు

పొద్దున ఇన్విజిలేషన్.. మధ్యాహ్నం వాల్యూయేషన్ 7 గంటల్లో చేయాల్సిన పని 3 గంటల్లో చేయమంటున్రు గతేడాది తప్పులతోనూ మారని అధికారుల తీరు హైదరాబాద్, వెలుగు: గ

Read More

హైదరాబాద్‌ స్కూళ్లను ఢిల్లీ లెక్క మారుస్తం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య తగ్గడం, రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు పెరగడంతో ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ అప్లికేషన్లు తగ్గాయని,

Read More

‘కేసీఆర్ త్వరలో ఫామ్ హౌస్ కే పరిమితమవుతారు’

విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీ చార్జి చేశారన్నారు బీజేపీ ఎంపి అర్వింద్. సీఎం కేసీఆర్ సూచన మేరకే బూట్లతో తన్ని, లాఠీ ఛార్జ్ చేశారన్న ఆయన.. జంతువ

Read More

అమెజాన్ లో భారీ ఆఫర్ కొట్టేసిన అమ్మాయిలు

కష్టపడి చదివితే సాధించలేనిదంటూ లేదని నిరూపించారు ఇద్దరు విద్యార్థినులు. ఇందుకు ప్రతిఫలంగా అమెజాన్ ఇండియా వీరికి రూ.27లక్షల వార్షిక వేతనంతో బంపర్ ఆఫర్

Read More

విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కారు

కేరళ రాష్ట్రం అలప్పుజా దగ్గర్లోని పోచక్కల్ లో దారుణం జరిగింది. మనోజ్ అనే డ్రైవర్ అతి వేగంగా కారు నడిపి 8మందికి యాక్సిడెంట్ చేశాడు. వీరిలో నలుగురు స్కూ

Read More

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడి చేస్తారా?

అసెంబ్లీ వద్ద ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ ని ఖండించారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. కేసీఆర్ నిరంకుశ ధోరణికి విద్యార్ధులపై లాఠీ ఛార్జ

Read More

విద్యార్థులను చితకబాదిన అదనపు డీసీపీ గంగిరెడ్డి

ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అది ఉద్రిక్తతంగా మారింది.  విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద

Read More