students

ఇంటర్​ రిజల్ట్స్‌‌‌‌ వాయిదాతో ఆందోళన

25 నుంచి షెడ్యూల్ ఇచ్చిన బోర్డు ఫలితాలు రాకుండానే రాసేదెలా? సమీపిస్తున్న ఇతర పరీక్షలు, అడ్మిషన్లు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇంటర్​ స్టూడెంట్స్​లో మళ్లీ ఆ

Read More

కార్పొరేట్‌‌ కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు

రెసిడెన్షియల్‌‌కు 2 లక్షల నుంచి 4 లక్షలు నానా రకాల పేర్లతో అడ్డగోలు దోపిడీ లక్షలు పోస్తేగానీ చదువుకోలేని పరిస్థితి పేదలకు దూరమవుతున్న ఇంటర్‌‌ ఎడ్యుకేష

Read More

ప్రారంభమైన అఖిలపక్షం నిరసన దీక్ష

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తె

Read More

ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

కాలేజీల్లో 2019-20 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్‌‌ శుక్రవారం విడుదల చేసింది. రెండు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని, అడ్మిష

Read More

సెంట్రల్ జాబ్స్​కు ఒక్కటే ఎగ్జామ్

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్–బి, గ్రూప్–సి ఉద్యోగాల భర్తీ విధానం పూర్తిగా మారిపోబోతోంది. ‘నేషనల్​ రిక్రూట్​మెంట్​ అథారిటీ’ని ఏర్పాటు చేసి, దాని ద్వారాన

Read More

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఆగడాలు..అధిక ఫీజులు వసూలు

డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‍ను ప్రైవేటు డిగ్రీ కాలేజీలు క్యాష్‍ చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఎంపికలో ప్ర

Read More

స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న గొర్రెలు

ఓ స్కూల్లో 15 గొర్రెలు అడ్మిషన్ తీసుకున్నాయి.  ఎందుకో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఫ్రాన్స్‌లోని  ఆల్ప్స్ పర్వత శ్రేణిలో క్రెట్సిన్ బెలడోని గ్రామంల

Read More

ఇంటర్ పై కొనసాగుతున్న ఆందోళనలు

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ సర్కిల్ లో  పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అదుపులోకి

Read More

తప్పుల తిప్పలు: ఆగని ఇంటర్ నిరసనలు

ఇంటర్ ఫలితాలు వచ్చి పదిరోజులు దాటినా వివాదం కొనసాగుతోంది. మొదట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకే పరిమితమైన నిరసనలు తర్వాత విద్యార్థి, ప్రజాసంఘాలు, పార్ట

Read More

బీకాం జనరల్‌‌కు గుడ్ బై!

డిగ్రీ కాలేజీల్లో బీకాం జనరల్‌‌ కోర్సును కుదించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అకౌంట్స్‌ కు సంబంధించిన వ్యవహారాలన్నీ కంప్యూటర్‌ పైనే చేస్తున్

Read More

విద్యార్థుల చావులకు ప్రభుత్వానిదే బాధ్యత : మురళీధర్ రావు

ఇంటర్ విద్యార్థుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ఫలితాలకు సంబంధించి ప్రతీ ప్రక్రియలో

Read More

తప్పులు ఇంటర్ బోర్డువి..శిక్ష విద్యార్థులకు.!

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపిన గందరగోళ పరిస్థితులు ఎంసెట్, నీట్ సిద్ధమయ్యే విద్యార్థులపై ప్రభావం తీవ్రంగా పడింది. ఇంటర్ బోర్డు తప్పిదాలకారణంగా మే 3, 4, 6

Read More

కమిటీ నివేదికపై నాకెలాంటి సమాచారం లేదు: అశోక్

త్రిసభ్య కమిటీ నివేదికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ చెప్పారు. శనివారం సెక్రటేరియట్ దగ్గర మీడియాతో మాట్లాడిన ఆయన

Read More