‘వో పబ్జీవాలా హై క్యా’ అని అప్పట్లో స్టూడెంట్లతో జరిగిన ఓ మీటింగ్లో ప్రధాని మోడీ అనడం గుర్తుండే ఉంటుంది. అంత ఫేమసైంది ఆ గేమ్ మన ఇండియాలో. ఇప్పటికీ ఆ గేమ్ గురించి వార్తల్లో వింటూనే ఉంటాం. ఇట్లనే ఆ గేమ్ పిచ్చిలో పడి మొరాదాబాద్లోని కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్లు మంగళవారం బడిలోకి కత్తులు, ఇనుప రాడ్లు, చైనీస్ గన్నులు తీసుకొచ్చారు. వాళ్ల బ్యాగుల్లో ఇవన్నీ కనిపించేసరికి ప్రిన్సిపాల్ బ్రిజేశ్ కుమార్ పట్టుకొని ఆరా తీశారు. ఏముంది? పబ్జీ ఎఫెక్ట్ అని తెలిసింది. దీంతో ఆ స్టూడెంట్లను వారం పాటు ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. వాళ్ల పేరెంట్స్ను పిలిచి విషయం చెప్పారు. ఇలాంటిది మళ్లీ రిపీటైతే స్కూల్ నుంచి పంపించేస్తామని హెచ్చరించారు. పిల్లలంతా 7, 8వ తరగతి వాళ్లని వాళ్ల దగ్గర రాడ్లు, కత్తులు చూసే సరికి ఆశ్చర్యపోయామని బ్రిజేశ్ అన్నారు.
పబ్ జి ఎఫెక్ట్స్ : కత్తులు రాడ్లతో స్కూలుకొచ్చిన స్టూడెంట్స్
- దేశం
- September 26, 2019
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు