tamilnadu

ఏపీ, తమిళనాడులో వర్ష బీభత్సం

ఏపీపై మాండౌస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాయలసీమ అంతటా జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో చిత్తూరు, తి

Read More

వణికిస్తున్న ‘మాండౌస్’ తుఫాను.. ఆ రాష్ట్రాలపైనే అత్యధిక ప్రభావం!!

ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను మాండౌస్ తుఫాన్ వణికిస్తోంది. సైక్లోన్ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు పుదుచ్చేరిల

Read More

మండూస్ ఎఫెక్ట్.. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

మండూస్ తుఫాన్ కారణంగా తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తమిళనాడులో తీరంలోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలపై... త

Read More

తమిళనాడుకు వర్ష సూచన.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తమిళనాడుకు భారీ వర్ష ముంపు పొంచి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.  వర్ష ముంపు పొంచి ఉన్న నాగపట్నం

Read More

మల్లెపూలకు మస్తు రేటు

మల్లెపూలకు రికార్డ్ స్థాయి రేటు పలుకుతోంది. తమిళనాడు మార్కెట్ లో ఏకంగా 2 వేల 800 రూపాయలకు కేజీ పలుకుతోంది. దీంతో మల్లె పూలు కొనాలంటే ఒకటికి రెండు సార్

Read More

రాజీవ్ హంతకులను విడుదల చేయండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు

Read More

మోడీకి స్వాగతం పలికిన పక్క రాష్ట్ర సీఎంలు..మరి తెలంగాణలో..?

ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు అభివ

Read More

హైదరాబాద్ కు పెరుగుతున్న టూరిస్ట్ లు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని చారిత్రక కట్టడాలు, ఇతర పర్యాటక ప్రాంతాలను  చూసేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం టూరిస్టులు వస్తుంటా

Read More

సరోగసీ వ్యవహారంలో నయన్, విఘ్నేష్ దంపతులకు క్లీన్ చిట్

సరోగసీ వ్యవహారంలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్ల సరోగసీ&

Read More

జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే : అరుముగస్వామి కమిషన్

తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని అరుముగస్వామి కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. జయలలిత మృతిపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన ర

Read More

పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా: ఇయ్యాల అబ్దుల్ ​కలాం జయంతి

బహుముఖ ప్రజ్ఞాశీలి, రచయిత, మిసైల్ మ్యాన్, గొప్ప శాస్త్రవేత్త, దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పిల్లలకు అత్యంత ఇ

Read More

దేశానికి జాతీయ భాష లేదు..అధికార భాషల్లో హిందీ ఒకటి : కేటీఆర్

దేశానికి జాతీయ భాష లేదని..అనేక అధికార భాషలలో హిందీ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం

Read More

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల శ్రీవారి క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేయగా..ఇద్దరికి గాయాలయ్యాయి. బాత్రూమ్ వె

Read More