tamilnadu
కూరగాయలు కొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
చెన్నై: నిత్యం రాజకీయ, ఆర్ధిక పరమైన పనులతో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్నారు.
Read Moreపార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్&zw
Read Moreప్రపంచంలోని మొత్తం చీమల బరువు 12 మిలియన్ టన్నులు
‘నకరాల్ జేస్తే చీమను నలిపినట్లు నలిపి సంపుత బిడ్డా..’ అంటుంది ఒక సినిమాలో నటి తెలంగాణ శకుంతల. చూడ్డానికి చిన్నగా ఉండే చీమల్ని చంపడం
Read Moreముగ్గురి ప్రాణాలు బలిగొన్న కలుషితాహారం
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్లోని ఓ చిల్డ్రన్స్ హోంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.
Read Moreతమిళనాడు పొల్లాచ్చిలో పీఎఫ్ఐ పేరిట బెదిరింపు లేఖ
కోయంబత్తూర్/న్యూఢిల్లీ: తమిళనాడు పొల్లాచ్చి టౌన్
Read Moreడీఎంకే ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది
మధురై: డీఎంకే ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. తమిళనాడులోని మధురైలో పర్యటిస్తున్న జేపీ నడ్డా
Read Moreఅగస్ట్ 22న మద్రాస్ డే ఎందుకు జరుపుకుంటారు..?
చెన్నై నగరం.. ఎన్నో ప్రత్యేకతల నిలయం. ఐఐటీ, హెల్త్ కేర్, చలనచిత్రం సహా ఎన్నో రంగాల్లో పురోగతి సాధించిన నగరం. ఎంతోమంది కలల సాకారానికి సాక్ష్యంగా న
Read Moreభర్త అడ్డు తొలగించుకుందామనుకుంది... కానీ చివరికి
ప్రియుడితో కలిసి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను హత్య చేయాలనుకుంది. అందుకోసం కొందరు రౌడీలకు సుపారీ కూడా ఇచ్చింది. కానీ ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్లు
Read Moreసంస్కరణలతో కొత్త దారులు తెరిచాం
చెన్నై: ‘బలమైన ప్రభుత్వమంటే.. అన్నింటినీ, అందరినీ కంట్రోల్ చేయాలి’ అనే భావనను ఎన్డీయే సర్కారు మార్చివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Read Moreశ్రీలంక విమానాలకు ఫ్యూయెల్ అందజేసిన భారత్
న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్
Read Moreసంప్రదాయ పద్ధతుల్లో కొత్త కొత్త వంటలు
సంప్రదాయ చీరకట్టుతో.. నెత్తి మీద వంట సామాన్లు పెట్టుకుని ఐదుగురు ఆడవాళ్లు పొలం గట్ల మీది నుంచి నడుస్తూ వెళ్తుంటారు. నెత్తిమీది బుట్టల్ని ఒక చెట్టు కిం
Read Moreమన సర్కార్ దవాఖాన్లలో తమిళనాడు విధానం
ఆసుపత్రులపై స్టడీ చేసొచ్చిన ఆఫీసర్లు పేషెంట్స్ డబ్బులతోనే హాస్పిటల్స్ మెయింటెనెన్స్ సీటీ స్కాన్కు రూ.500, ఎంఆర్&z
Read Moreచెత్తను సేకరించేందుకు గార్బేజ్ బ్యాంకు
తమిళనాడులోని విరుదునగర్ లో విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు బాధ్యతగా నడుం బిగించారు. ప్లాస
Read More