Telangana government

వీసీలను నియమించిన్రు..నిధులను మరిచిన్రు

ఒకప్పుడు ప్రపంచస్థాయిలో పేరొందిన మన యూనివర్సిటీల పరిస్థితి నిధుల్లేక ఇప్పుడు అధ్వానంగా తయారైంది. నిధులు లేకపోవడంతో వర్సిటీల పరిస్థితి ఒక్క అడుగు ముందు

Read More

కోకాపేట భూముల వేలం.. గరిష్టంగా ఎకరం 60 కోట్లు

కోకాపేట భూముల వేలం.. ఎకరం 60 కోట్లు 8 ప్లాట్లను వేలం వేసిన హెచ్ఎండీఏ ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకూ ఆన్​లైన్​లో ఆక్షన్   అత్యధికంగా ఎకర

Read More

నకిలీ చలానా​ స్కాంను అటకెక్కించిన్రు!

రూ.62 కోట్లు వసూలు చేసి  మమ అనిపించిన ఆఫీసర్లు  ఇంకా వసూలు చేయాల్సిన మొత్తం రూ.200కోట్లు  కీలక నిందితులు  ఇప

Read More

జీహెచ్ఎంసీకి సర్కార్ బకాయిలు రూ. 678.64 కోట్లు

ఏడేండ్లుగా ప్రభుత్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ లు పెండింగ్ లిస్టులో ప్రగతి భవన్ నుంచి చిన్న చిన్న ఆఫీసుల వరకు.. హైదరాబాద్, వెలుగు:  జీహెచ

Read More

రాష్ట్ర సర్కార్ మరో రూ. 8 వేల కోట్ల అప్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 8 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు ఆర్బీఐకి అప్లై చేసుకుంది. ఇందులో మంగళవారం రూ. 2 వేల కోట్లు, ఈ నెలఖారులో

Read More

ఫ్రీ కరెంటు అన్నరు.. ఫ్యూజులు పీక్కపోతున్రు

ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని జీవో ఇచ్చినా ఫాయిదా లేదు సీఎం మాటలు నమ్మి 3 నెలల నుంచి బిల్లులు కట్టని లబ్ధిదారులు ఎక్కడికక్కడ లైన్లు కట్​ చేస

Read More

జిల్లాల పేర్లు మార్చేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ 

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది

Read More

రేవంత్ ఓ చిన్న పిల్లాడు.. పీసీసీ చాలా చిన్న పదవి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైనందుకు కిషన్ రెడ్డిని ఢిల్లీలో

Read More

భువనగిరి ఖిల్లాకు నిధులివ్వండి

న్యూఢిల్లీ: భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భ

Read More

కాళేశ్వరంపై గందరగోళం.. నీళ్లు ఎత్తిపోయాల్నా.. వద్దా?

కాళేశ్వరంపై గందరగోళం నీళ్లు ఎత్తిపోయాల్నా.. వద్దా? అని సర్కారు డైలమా ముందే లిఫ్ట్ చేస్తే వానల వల్ల కిందికి వదులుడే ఆగుదామంటే చివర్లో ఎత్తిపోస

Read More

బీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్

నాగర్ కర్నూలు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి ఫైర్ అయ్యారు

Read More

1640 మంది నర్సులు రోడ్డున పడ్డరు

హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు ఫణంగాపెట్టి, వేల మంది ప్రాణాలను కాపాడిన నర్సులను ఉద్యోగంలో నుంచి తీసేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా

Read More

టీ, బిస్కెట్లకు సర్కార్ కు ఏడాదికి  రూ.8 కోట్ల ఖర్చు

ప్రభుత్వ వృథా ఖర్చులపై గవర్నర్‌‌‌‌కు ఎఫ్‌‌జీజీ లేఖ హైదరాబాద్, వెలుగు: ప్రొటోకాల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం న

Read More