Telangana government
‘డబుల్’ ఇళ్లు.. పంచక ముందే పగుళ్లు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పేదల కోసం మావల గ్రామ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పంచక ముందే ఇలా పగుళ్లు పెడుతున్నాయి. మొత్తం 20 బ్లాకులుగా
Read Moreఆ హామీలు ఇచ్చే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యనందిస్తామని చెప్పి 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నార
Read Moreడ్రిప్ ఇరిగేషన్ ను ప్రభుత్వం పట్టించుకోవట్లే
దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న లక్షల మంది రైతులు ధరల పెరుగుదలతో డ్రిప్ మెటీరియల్ ఇయ్యలేమంటున్న కంపెనీలు రైతులకిచ్చే రాయితీలో క
Read Moreకరోనా మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ఎక్స్గ్రేషియా
హైదరాబాద్: కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. మృతుల కుటుంబాలు దరఖాస్తు చేయాలని కోరింది
Read Moreఉత్తమ పోలీసులకు సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ఇవాళ ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రకట
Read Moreప్రభుత్వ నిర్ణయంపై బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ హర్షం
హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్థరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని జీహెచ్ఎంసీ బార్ అండ్ రెస
Read More133 రైతు కుటుంబాలకు.. రూ.6 లక్షల చొప్పున పరిహారం
హైదరాబాద్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మొత్తం 250
Read Moreఅందర్ని పాస్ చేయడం ఇదే లాస్ట్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తెలంగాణప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్ లో అందరినీ పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ
Read More60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో FCI కి ఇచ్చిందెంత?
60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో తెలంగాణ ప్రభుత్వం.. FCI కి ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాతధాన్యమే ఇవ్వకుండా.. కొత్త ధాన
Read Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోత
Read More14 ఏళ్లలోపు పిల్లలు పనిచేయడానికి వీళ్లేదు
బాల కార్మిక చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 14ఏళ్లలోపు పిల్లలు ఎవరూ పనిచేయడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా 14ఏళ
Read Moreసర్కారే కార్మికులతో సమ్మె చేయిస్తోంది
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి సమ్మె వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సర్కారే కార్మికులతో సమ్మె చేయిస్తోందన
Read Moreవరి కుప్పలపై.. ఇంకెంత మంది కుప్పకూలాలె
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన వరి పంట కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లపై, కల్లాల్లో వరి
Read More












