
Telangana government
లాక్డౌన్లో రూ. 10 వేల కోట్ల అప్పు చేసిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: ఆదాయం కోసం ప్రభుత్వం వరుసగా అప్పులు చేస్తోంది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలం ద్వారా రూ. 2,461 కోట్లను సమకూర్చుకుంది. లాక్
Read Moreతెలంగాణ ప్రభుత్వం సరిహద్దు చెక్ పోస్టులును ఎత్తివేసింది
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి సడలింపులను మరింతగా పెంచిన తర్వాత… వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల దగ్గర గతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తెలంగాణ ప
Read Moreఅనంతగిరి భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటీషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వార
Read Moreఉద్యమ లక్ష్యాలకు దూరంగా..
తెలంగాణ ఎట్లా వచ్చిందో తెలిస్తే తప్ప ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైనా ఈ చర్చ చేయడం చాలా అవసరం. ఇప్పుడు వెళ్తున్న మార్గం
Read Moreజీతాల్లో కోతతో ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది
కరోనా కష్టకాలంలో ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు. ఉద్యోగుల జీతాల్లో కోతకు నిరసనగా…
Read Moreజీతాలు సగమా.. మొత్తమా!
సర్కారు ఉద్యోగుల వేతనాలపై నేడు స్పష్టత హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు మే నెల జీతాలు సగమే ఇవ్వాలా? పూర్తిగా పే చేయాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంద
Read Moreవలస కూలీలను సరిహద్దులు దాటించి చేతులు దులుపుకోవద్దు
వలస కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సరిహద్దు దాటించి వదిలేస్తున్నారని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ వసుధ నాగరాజు వలస కార్మికులపై
Read Moreవలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటుంది: తలసాని
ఇరత రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీలాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం
Read Moreతెల్ల రేషన్ కార్డ్ దారులకు రెండో విడత సాయం జమ
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ తెల్లరేషన్ కార్డు దారులకు ప్రకటించిన రెండో విడత రూ. 1500 నగదు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ
Read Moreతెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్రలకు వెళ్లడంపై నిషేధం
కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లడంపై నిషేధం వి
Read Moreహోంగార్డు నుంచి డీజీపీ వరకు హెల్త్ ప్రొఫైల్: తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సరైన విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. హోంగార్డు ను
Read Moreఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధం
రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని ముఖ్యమంత్ర
Read More