
Telangana Govt
కాంగ్రెస్ జనగర్జన సభపై కేసీఆర్ సర్కార్ ఆంక్షలు
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభపై రాష్ర్ట ప్రభుత్వం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుని.. ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధి
Read Moreతినే పంటలు వేయట్లే.. ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు
తినే పంటలు వేయట్లే ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు వాణిజ్య పంటల వైపే రైతుల మొగ్గు ఆయిల్ సీడ్స్, మిల్లెట్ల
Read Moreఅభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదు : మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నార్సింగి వద్ద ఓఆర్ఆర్పై నిర్మించిన ఇ
Read Moreకొనసాగుతున్న గ్రూప్ 4 ఎగ్జామ్ ..15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్
కొనసాగుతున్న గ్రూప్ 4 ఎగ్జామ్ 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ 8,180 పోస్టులకు 9.51 లక్షల మంది అప్లై 2,876 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్ష పూర
Read Moreఅధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు.. కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్
అధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్ రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ హాజరుకానున్న రాహుల
Read Moreపట్టాలు కాదు.. హక్కు పత్రాలే! అమ్మలేరు, కొనలేరు.. విరాసత్కు చాన్స్
పట్టాలు కాదు.. హక్కు పత్రాలే! అమ్మలేరు, కొనలేరు.. విరాసత్కు చాన్స్ క్రాప్ లోన్లే తప్ప మార్టిగేజ్ చేయలేరు ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులోనే &lsqu
Read Moreనెలకు ప్రభుత్వ అప్పు.. రూ.5 వేల కోట్లు.. ఏప్రిల్, మేలో తీసుకున్నది రూ.9,300 కోట్లు
నెలకు ప్రభుత్వ అప్పు.. రూ.5 వేల కోట్లు ఏప్రిల్, మేలో తీసుకున్నది రూ.9,300 కోట్లు కాగ్ రిపోర్ట్లో వెల్లడి వడ్డీ కింద కట్టింది రూ.3,205 కోట్లు
Read Moreపట్టాలిచ్చినంక కేసులేంది?.. అదో జోక్
పట్టాలిచ్చినంక కేసులేంది?.. అదో జోక్ పోడు రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తం: కేసీఆర్ వెంటనే కేసులు మాఫీ చేయాలని ఆదేశాలు ఇస్తున్న ‘మ
Read Moreకామ్రేడ్లకు కేసీఆర్ రెడ్ సిగ్నల్.. సీపీఐ, సీపీఎంతో పొత్తుకు ససేమిరా
కామ్రేడ్లకు కేసీఆర్ రెడ్ సిగ్నల్ సీపీఐ, సీపీఎంతో పొత్తుకు ససేమిరా అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చ
Read Moreహైదరాబాద్ చుట్టూ మెట్రో : 250 కిలోమీటర్లు లక్ష్యంగా ప్రణాళిక
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ మెట్రో రైలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. నగరంలో పలు ప్రాంతాలకు మెట్రోను
Read Moreనా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108 గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ
Read Moreఆర్టీసీలో 8 సంఘాలతో జేఏసీ
చైర్మన్గా టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీలు, సీసీఎస్ బకా యిలు విడుదల చేయాలని
Read Moreమహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ టూర్ సందర్భంగా ప్రతిపక్ష నేతల అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 30న) ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి టూర్ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్
Read More