 
                    
                Telangana Govt
భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఓ భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా రైతును వేధించారు. దీంతో బీఆర్ఎస్ నే
Read Moreకేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: వివేక్ వెంకటస్వామి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి
Read Moreహిందూస్థానీ క్లాసికల్ షో.. జూన్ 24న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూర్మండల్, కొంకణి అసోసియేషన్తో కలిసి జూన్ 24న భారతీయ విద్యాభవన్లో హిందుస్థానీ క్లాసికల్ రిసైటల
Read Moreఅరవయ్యేళ్లలో చేయని అభివృద్ధి తొమ్మిదేళ్లలోనే..
పాల్వంచ రూరల్, వెలుగు: రాష్ట్రంలో అరవై ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్అన్ని రంగాల్లో చేసి చూపించారని ప్రభుత్వ విప్ రేగా కాం
Read Moreటీఎస్పీఎస్సీలో అర్హులను నియమించి.. పరీక్షలు జరపాలె : రేవంత్ రెడ్డి
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై తెలంగాణ హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. వెంటనే టీఎస్పీఎస
Read Moreనోటిని అదుపులో పెట్టుకోని ఎమ్మెల్యే.. భాస్కర్ రావు తీరుతో పరేషాన్ లో క్యాడర్
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయన చేసే పనుల కంటే ఆయన నోటితోనే కేరాఫ్ కాంట్రావర్సి అవుతున్నారని కేడర్, నేతలు పరేషాన్ అవ
Read Moreకమిటీ ఆఫ్ ఇంజినీర్స్లో మార్పులు ..సవరణ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్(మిషన్కాకతీయ) కమిటీ ఆఫ్ ఇంజినీర్స్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మైనర్ఇరిగేషన్
Read Moreసర్టిఫికెట్లు ఇయ్యట్లే..సర్వర్ పనిచేయట్లే..! రూ.లక్ష సాయానికి దరఖాస్తులెట్ల..?
దశాబ్ది వేడుకల్లో ఆఫీసర్లు బిజీ తహసీల్ ఆఫీసుల చుట్టూ జనం చెక్కర్లు ఇబ్బందులు పడుతున్న బీసీలు దగ్గర పడుతున్న గడువు ఖమ్మం/ఖమ్మ
Read Moreకాగ్ వద్దన్న కంపెనీకే ధరణి
2010లో ఒడిశా కోసం - ధరణి పేరిట సాఫ్ట్వేర్ రూపకల్పన అక్కడ ఫెయిలైన కంపెనీకే అప్పగించిన రాష్ట్ర సర్కార్ కంపెనీలు మారినా.. అన్నింట్లో ఒక్కర
Read Moreటీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం (జూన్ 16వ తేదీన) కీలక తీర్పు ఇచ్చింద
Read Moreఎన్ఆర్ఐలకు ఏడాదికి రూ.600 కోట్ల రైతుబంధు : ఆకునూరి మురళి
తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ విధ్వంసం చేస్తున్నారని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్శిటీతో పాటు అన్ని య
Read MoreV6, వెలుగుపై బ్యాన్.. కేసీఆర్ ది సిగ్గుమాలిన చర్య : పొంగులేటి
ఖమ్మం : V6 న్యూస్ చానెల్, వెలుగు దిన పత్రికను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వకుండా నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని తమిళనాడు బీజేపీ
Read Moreఐటీ దాడులతో భయపెట్టడం బీజేపీ మూర్ఖత్వమే : మంత్రి జగదీష్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులే అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని
Read More













 
         
                     
                    