
Telangana Govt
బీసీలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర.. బీసీ సంఘం నేతల ఆగ్రహం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నాడని...బీసీ బంధు పేరుతో బీసీల మధ్య చిచ్చుపెడుతున్నాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన
Read Moreపాలమూరుకు పర్యావరణ అనుమతులివ్వండి
కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్స్కీం రెండో దశకు పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర అటవీ
Read Moreవిత్తనాల కోసం పక్క రాష్ట్రాలకు రైతులు.. కర్నాటక నుంచి కందులు, సోయా
విత్తనాల కోసం పక్క రాష్ట్రాలకు కర్నాటక నుంచి కందులు, సోయా మహారాష్ట్ర నుంచి కాటన్ సీడ్స్ కొంటున్నరు ధరలు తక్కువ కావడంతో తెప్పించుకుంటున్
Read Moreహైకోర్టు చెప్పినా.. సర్కార్ బేఖాతర్
హైకోర్టు చెప్పినా.. సర్కార్ బేఖాతర్ ఆర్టీఐ కమిషనర్లు, టీఎస్పీఎస్సీ, హెచ్ఆర్సీ అంశాలపై ఉన్నత న్యాయస్థానం సీరియస్ వ్యవస్థలను పట్టించుకోక పోవడం
Read Moreగురుకులాలపై బాధ్యతేది? : పాపని నాగరాజు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పే అనేక అంశాల్లో గురుకుల విద్యావ్యవస్థ ఒకటి. అయితే వీటి నిర్వహణ రోజు రోజుకూ దిగజారుతున్నది. అడ్మిషన్
Read Moreఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీకి చెడ్డపేరు : జోగు రామన్న
ఆదిలాబాద్ : బీసీలను కించపరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హెచ్చరించారు. బీసీలను
Read Moreబెల్టు షాపులొద్దన్నందుకు మహిళలపై పీడీ కేసులా?
హైదరాబాద్, వెలుగు: బెల్టు షాపులు వద్దని ఉద్యమం చేసినందుకు మహిళలపై పీడీ కేసులు పెట్టి వేధిస్తారా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
Read Moreఉద్యమకారులకు కేసీఆర్ చేసిందేమీలేదు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో సీఎం కేసీఆర్ గద్దెనెక్కారే తప్ప ఉద్యమకారులకు ఆయన చేసిందేమీ లేదని1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ విద్
Read Moreజులై 10 నాటికి గృహలక్ష్మి పోర్టల్, యాప్
హైదరాబాద్, వెలుగు: సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం స్కీమ్ కు సంబంధించి పోర్టల్, యాప్ రెడీ చేసే పనిని సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స
Read Moreపీఈసెట్లో 96% మంది క్వాలిఫై
హైదరాబాద్, వెలుగు: ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్ ) ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 96.50% మంది క్వాలిఫై అయ్యారు. శనివారం
Read Moreడిసెంబర్ 7 లోపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!
అధికార యంత్రాంగం రెడీగా ఉండాలి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఈసీ బృందం ప్రజలు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని సూచన హైదరాబాద్, వెలు
Read Moreహామీలు నెరవేర్చాలంటూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసన
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పెద్ద పల్లి జిల్లా రామగుండానికి చెందిన ఎన్టీపీసీ కాంట్రాక్టు కా
Read Moreతలసాని రాజకీయ పబ్బం కోసమే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో చందా బోర్డులు : మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్ : బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల చందా ఇచ్చినట్లు ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణమే తొలగించాలని బీజ
Read More