Telangana News
ప్రైవేట్ బస్సులో రూ. 13 లక్షల చోరీ
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సులో రూ. 13 లక్షల చోరీ జరిగింది. నగర శివారులోని సారంగాపూర్ దగ్గర బ్యాగుతో బస్సు నుంచి కిందికి దిగిన వ్యక్తి వద్ద గుర
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి.. స్వామివారి దర్శనానికి 3 గంటలు
సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. స్వ
Read Moreఅంగరంగ వైభవంగా ఐలోని జాతర.. భారీగా తరలి వచ్చిన భక్తులు
వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు(జనవరి 1
Read Moreతలుపుకు గొళ్లెం పెట్టి గొర్రెలు ఎత్తుకెల్లిన్రు
ఉప్పునుంతల, వెలుగు : మండలంలోని రాయిచేడు గ్రామానికి చెందిన జాజాల శ్రీనుకు చెందిన 15 గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప
Read Moreశ్రీశైలంలో సాంప్రదాయబద్ధంగా భోగిమంటలు
కర్నూలు జిల్లాలో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని జిల్లా వాసులు తమ ఇళ్ల ముందు మంటలు వేశారు. కాగా శ్రీశైలంలో సంస్కృతీ సంప్రదా
Read Moreమాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురం
మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఈ వేడుకలను చూసేందుకు శనివారం సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు
Read Moreజనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతం: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో హామీనిచ్చిన విధంగా జనగామ జిల్లాకు తక్షణమే సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాక
Read Moreనారాయణపేట జిల్లాలో చిరుత పులి మృతి
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో చిరుత పులి మృతి చెందింది.శనివారం గ్రామంలోని పులిగుట్ట దగ్గర తమకు  
Read Moreకంచె ఐలయ్యకు మా జాతి సూర్యుడు అవార్డు
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ కంచె ఐలయ్య తమ జాతి సూర్యుడు అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. శనివారం కర్నాటక రాయచూర్ జిల్లా తింతని బ్రిడ్జ్ కనకపీఠం
Read Moreవికారాబాద్ లో..అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ప్యాసింజర్లకు గాయాలు వికారాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లగా.. ప్యాసింజర్లు గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ పీఎస్ పరిధి
Read Moreమేం ఎవరికీ తొత్తులం కాదు.. సర్వ స్వతంత్రులం: మొహమ్మద్ మొయిజ్జు
న్యూఢిల్లీ: 'మాల్దీవులు చిన్నదే కావచ్చు. కానీ మేం ఎవరికీ తొత్తులం కాదు. సర్వ స్వతంత్రులం. చిన్న దేశమనే తేలిక భావంతో మమల్ని వేధించాలని చూస్తూ ఊరుకో
Read Moreపరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ షురూ
పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ షురూ ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొ
Read Moreభవానీ పంచ పదుల పుస్తకావిష్కరణ
ముషీరాబాద్, వెలుగు : డాక్టర్ జి. భవానీ కృష్ణమూర్తి రాసిన ‘శ్రీ లలిత సహస్రం భవానీ పంచ పదుల మణిహారం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం
Read More












