Telangana News
అయోధ్యకు పాదయాత్ర..రాముడికి బంగారు పాదుకలు తీసుకెళ్తున్న హైదరాబాద్ వాసి
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్నారు. బంగారు పాదుకలను తలపై పెట్టుకుని వేలాది కిలోమీటర్లు నడి
Read Moreటీజీవో ప్రెసిడెంట్ మమత బదిలీ .. 13 ఏండ్లుగా కూకట్పల్లిపరిధిలోనే విధులు
కూకట్పల్లి జోనల్ కమిషనర్ నుంచి ఎన్ఐయూఎం డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ గతంలో ట్రాన్స్ఫర్చేసినా.. రద్దు చేయించుక
Read Moreహైదరాబాద్కు నాలుగువైపులా డంపింగ్ యార్డులు .. అధికారులకుసీఎం రేవంత్ ఆదేశం
జనావాసాలకుదూరంగా ఏర్పాటు చెత్తతో విద్యుదుత్పత్తిపై దృష్టిసారించాలని సూచన మొదటి దశలో 55 కి.మీ మేర మూసీ రివర్ ఫ్రంట్డెవలప్మెంట్
Read Moreరేవంత్ చైర్మన్గా ఎలక్షన్ కమిటీ .. లోక్సభ ఎన్నికల కోసం నియమించిన కాంగ్రెస్ హైకమాండ్
హైదరాబాద్, వెలుగు : లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. శుక్రవారం క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను నియమిం చిన హైకమాండ్.. శని
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న!
కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, వెలుగు : నల్గొండ– ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కా
Read Moreప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు
ముగిసిన మొదటి విడత గ్రామ సభలు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై కొత్త రేషన్ కార్డులు, ధరణి, ఇతర సమస్యలపైనా భారీగా అర్జీ
Read Moreమరిన్ని పెట్టుబడులకు వెల్స్పన్ గ్రూప్ రెడీ : బీకే గోయెంకా
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్త
Read Moreకేసీఆర్ సలహాతోనే బండి సంజయ్ ను తప్పించారు: మంత్రి పొన్నం
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనవరి 6వ తేదీ శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగ
Read Moreహైదరాబాద్లో మరిన్ని డంప్ యార్డులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ డంప్ యార్డుల
Read Moreనిజాంపేటలో తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలు
మేడ్చల్ మల్కాజ్ గిరి: బాచుపల్లి మండలం నిజాంపేటలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్
Read Moreతెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జనవరి 6వ తేద
Read Moreమూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు.. సబర్మతి, యమున రివర్ లను సందర్శించిన అమ్రపాలి
హైదరాబాద్ : మూసినది బ్యూటిఫికేషన్ కు ముందడుగు పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ని
Read MoreRRR కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యానికి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బలి
కుత్బుల్లాపూర్ కొంపల్లిలో RRR నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఇద్దరి భవన నిర్మాణ కార్మికులు బలి అయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్ల
Read More











