telangana police
మెదక్ జిల్లాలో భార్యాభర్త అనుమానాస్పద మృతి... మరో విషాదమేంటంటే.. !
మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బర్దీపూర్లో భార్యాభర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (40), మంజుల(35) దంపతులక
Read Moreకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. యూట్యూబ్ లో చూసి తుపాకులు తయారు చేసి..
డిజిటల్ యుగంలో అన్ని స్మార్ట్ ఫోన్ తోనే జరిగిపోతున్నాయి..ఇంట్లో వంటల దగ్గర నుంచి రాకెట్ సైన్స్ వరకు అన్ని ఫోన్లోనే నేర్చుకునే రోజులు వచ్చేసాయి. అయితే
Read Moreవరంగల్ జిల్లాలో దారుణం: స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్ దాడి..
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్ తో దాడి చేశారు దుండగులు. హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది యువత
Read Moreకరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని పడిపోయినవారిని వేగంగా వచ్చి ఢీకొన్న ట్రక్కు...
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ( నవంబర్ 30 ) జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోం
Read Moreతల్లి మరణాన్ని తట్టుకోలేక మానేరు వాగులో దూకిన కానిస్టేబుల్
తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కొడుకు ఆమె అంత్యక్రియలకు ముందే ఆమె బాట పట్టాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ( నవం
Read Moreబైకును ఢీకొన్న లారీ.. భార్యాభర్తలు స్పాట్ డెడ్.. పాపం..! రెండేళ్ల చిన్నారికి కాలు విరిగింది..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా రెండేళ్ల చిన్నారికి కాలు విరిగింది. బుధవారం ( నవం
Read Moreకోదాడ డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
కోదాడ,వెలుగు: సీఐడీలో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డ
Read Moreబీజాపూర్ హైవేపై మరో ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు..
బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం (
Read Moreఆ నలుగురి జాడేదీ? దొరకని గణపతి, దేవ్జీ, దామోదర్, ఆజాద్ ఆచూకీ
దండకారణ్యంలో ఉన్నారా? లేక పోలీసుల అదుపులోనా? వీళ్లందరూ తెలంగాణకు చెందిన అగ్ర నేతలే.. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యుల్
Read Moreమారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి
వీరిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మృతుల్లో టెక్ శంకర్, జ్యోతి, సురేశ్ తదితరులు రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం ఒకే ప్రా
Read Moreజహీరాబాద్ టౌన్లో భారీ చోరీ.. 13 తులాల గోల్డ్, 80 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు
జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్ లో భారీ చోరీ జరిగింది. విలేకరి ఇంట్లో దొంగలు పడి 13 తులాల ఆభరణాలు, 80 తులాల వెండి సామగ్రి ఎత
Read Moreబొలెరో బోల్తా.. 20 మందికి గాయాలు.. వనపర్తి జిల్లా పాన్ గల్ సమీపంలో ప్రమాదం
పానుగల్, వెలుగు : బోలెరో బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో ఆది
Read Moreకరీంనగర్ లో గంజాయి ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
కరీంనగర్ లో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. శుక్రవారం ( నవంబర్ 14 ) గుంటూరుపల్లి-బొమ్మకల్ దగ్గర తనిఖీలు నిర్వహించిన కరీంనగర్ రూరల్ పోలీసులు
Read More












