telangana police
పరిగి డీఎస్పీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత...1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి అదృశ్యంపై గ్రామస్తుల ఆందోళన..
వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిగిలో 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కనిపించకుండా పోవడంతో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. డీఎస్పీ ఆఫీసు
Read Moreమాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మణికొండలో ఉన్న రోహిత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరి
Read Moreఇంస్టాగ్రామ్ ప్రియుడితో భార్య సహజీవనం... ప్రియుడిని నడిరోడ్డుపైనే కొట్టి చంపిన భర్త..
జగిత్యాల జిల్లాలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. జగిత్యాల సాయిబాబా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిపై కర్రలతో దాడితో చేయడంతో అక్కడిక్కడే మృతి
Read Moreమద్యం మత్తులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ అరెస్ట్..
మద్యం మత్తులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రోడ్డులో
Read MoreTelangana Municipal Elections: సగం తెలంగాణలో మూతబడిన వైన్ షాపులు : 2 రోజులు డ్రై డే
తెలంగాణలోని అన్ని మున్సిపల్ పట్టణాలు.. 7 కార్పొరేషన్లలో వైన్ షాపులు బంద్ అయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీ మున్సిపల్, కార్పొరేషన్ పోలింగ్ జరగనున్న క్రమంలో..
Read Moreయాచారం సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి..
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివార
Read Moreనకిలీ బాబా అవతారం ఎత్తి..రూ.కోటి 30 లక్షలు గుంజిండు.. గుప్త నిధుల పేరుతో యువకుడి మోసాలు
గుట్టు రట్టు చేసిన పోలీసులు ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడు నకిలీ బాబాగా మారి అమాయకులను బురిడీ కొట్టించాడు. గుప్తనిధులు తీసిస్
Read Moreపోలింగ్సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
బాన్సువాడ, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి పోలింగ్ సెంటర్లవద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీస్అధికారులకు సూ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన KCR విచారణ.. నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు.&n
Read Moreసుప్రీం అంటే మీరేనా..? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నించిన సిట్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతోంది. ఆది
Read Moreకేసీఆర్ రాజు కాదు.. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ( ఫిబ్రవరి 1 ) సిట్ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్
Read Moreకీసరలో సీఐ పేరుతో మహిళను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..
సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కృషి చేస్తున్నా కూడా కేటుగాళ్లు రోజుకో కొత్త మార్గంతో వస్తున్నారు. కీసరలో ఏకంగా స
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో రూ. 70 లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. పురుగుల మందు తాగి..
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడొద్దని ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావట్లేదు. తరచ
Read More












