telangana police

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి : డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, వెలుగు :   రాష్ట్రంలో మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై  ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలందరికీ

Read More

కూతుళ్లను వేధిస్తున్నాడని.. యువకుడిని హత్య చేసిన తండ్రి

పోలీసుల అదుపులో తండ్రితో పాటు మేనమామ మాదాపూర్, వెలుగు: హైదరాబాద్​ ఐటీ కారిడార్​లో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడి హత్య జరిగింది. తన ఇద్దరు కూతుళ

Read More

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్..80 తులాల బంగారం, 5.5 కేజీల వెండి స్వాధీనం

సిద్దిపేట రూరల్, వెలుగు: పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్  జిల్లా దొంగను సిద్దిపేట పోలీసులు అరెస్ట్  చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బ

Read More

పోక్సో కేసులో జగిత్యాల కోర్టు సంచలన తీర్పు... ఐదుగురికి జీవిత ఖైదు..

జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పునిచ్చింది కోర్టు. 2020లో మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై బుధ

Read More

సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలి : రాజన్న జోన్ డీఐజీ సున్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్

సిద్దిపేట రూరల్, వెలుగు: సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, మహిళలు, విద్యార్థినులకు షీ టీమ్స్ పనితీరుపై మరింత అవగాహన కల్ప

Read More

డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను కలిసిన నిఖత్ జరీన్‌‌‌‌..

డీఎస్పీగా అవకాశమివ్వడంపై కృతజ్ఞతలు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, నూతనంగా డీఎస్పీగా నియమితులైన నిఖత్ జర

Read More

పోక్సో నిందితుడు.. బాలికను ఎత్తుకెళ్లాడు.. పోలీసుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన

బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు పోలీసులు వదిలేయడంవల్లేనని బాలిక బంధువుల ఆరోపణ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ఘటన అడ్డగూడ

Read More

యాదాద్రిలో బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లోకి గోడ దూకి వచ్చి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు ఓ దుండగుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు

Read More

సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒరలో ఇంట్రా జీపీటీ..ఒక్క క్లిక్‌‌‌‌‌‌‌‌తో సైబర్ మోసాల మూలాలు బ్రేక్

సైబర్ క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌ వేటతోపాటు ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌లో కీ రోల

Read More

ఉరేసుకుని చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య

అల్వాల్, వెలుగు: చార్మినార్ డివిజన్ ఏసీపీ భార్య ఇంట్లో ఫ్యాన్‌‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Read More

సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాల్లో రికవరీ అంతంతే!..ఆరు నెలల్లో 45 మంది బాధితులు.. మొదటి స్థానంలో సైబరాబాద్‌‌‌‌‌‌‌‌

రూ.617 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.158 కోట్లు మాత్రమే రికవరీ ములుగు జిల్లాలో అతితక్కువగా 109 ఫిర్యాదులు రూ.57 లక్షలు లూటీ‌‌&zwn

Read More

గద్వాల జిల్లాలో 11 రోజుల్లో.. నాలుగు మర్డర్లు..!

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో గత 11 రోజుల్లో వరుసగా నాలుగు హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాత కక్షలు, రివేంజ్ మర్డర్లు, ప్ర

Read More

పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. షాబాద్ సీఐ, ఎస్ఐలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్‌‌.. కేసు నమోదు

పద్మారావునగర్, వెలుగు: పోక్సో బాధితురాలితోపాటు మొత్తం ఆరుగురిని ఓ కిరాతకుడు పొట్టనబెట్టుకున్న ఉదంతంలో పోలీసుల వైఫల్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్&

Read More