
telangana police
నిజమాబాద్ రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి రియాక్షన్..
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు నిందితుడు రియాజ్ ను సోమవారం ( అక్టోబర్ 20 ) ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు.
Read Moreసెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ నం.1..సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టడంలో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో నంబర్ వన్&z
Read Moreనిజామాబాద్ లో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన బైక్ దొంగ..
నిజామాబాద్ లో దారుణం జరిగింది. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపాడు బైక్ దొంగ. శుక్రవారం ( అక్టోబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
Read Moreగవర్నమెంట్ స్కూల్లో జాబ్ పేరుతో లక్షలు వసూలు.. ప్రిన్సిపాల్ అరెస్ట్..
ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. వంద మంది ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు మధుకిరణ్. ఈ ఘటనకు
Read Moreమావోయిస్టు కీలక నేత ఆశన్న లొంగుబాటు..పోలీసుల ఎదుట సరెండర్
ఇవాళ చత్తీస్గఢ్ సీఎంకు ఆయుధాల అప్పగింత రెండు రోజుల్లో 258 మంది లొంగిపోయారంటూ అమిత్ షా ట్వీట్ 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామన
Read Moreలొంగుబాటలో బండి ప్రకాశ్!..
దండకారణ్యం నుంచి హైదరాబాద్కు పోలీసు బాసులతో చర్చలు..నేడో రేపో క్లారిటీ కోల్బెల్ట్, వెలుగు: మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపెల్లి వాసుదేవరావు
Read Moreఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు రిమాండ్ కు 8 మంది
కామారెడ్డి, వెలుగు: ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. బిహార్, వెస్ట్ బెంగాల్, చత్తీస్
Read Moreఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారంలో 21 మందిపై కేసు
హనుమకొండ/శాయంపేట, వెలుగు: అగ్రికల్చర్ ఆఫీసర్లు, మిల్లర్ కుమ్మక్కై నకిలీ రైతుల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాజేసిన ఘటనలో 21 మందిపై కేసు నమోదైంది. ధాన్యం ప
Read Moreట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్పీ నరసింహ
ఎస్పీ నరసింహ సూర్యాపేట, వెలుగు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. సూర్యాపేట జిల్ల
Read Moreభార్యతో గొడవ... కరెంటు పోల్ ఎక్కి వ్యక్తి హల్చల్...
మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కరెంటు పోల్ ఎక్కి హల్చల్ చేశాడు. భార్యహతో గొడవపడి కరెంటు పోల్ ఎక్కి చనిపోతానంటూ హంగామా సృష్టించాడు ఓ వ్యక్త
Read More103 మంది మావోయిస్టుల లొంగుబాటు
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 103 మంది గురువారం చత్తీస్గఢ్&zwn
Read Moreప్రేమ పెండ్లి .. నవవధువు ఆత్మహత్య జగిత్యాల జిల్లాలో ఘటన
కోరుట్ల, వెలుగు: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామాన
Read Moreముత్తారం ఎస్ఐగా రవికుమార్
ముత్తారం, వెలుగు: ముత్తారం ఎస్సైగా రవికుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎస్ఐ నరేశ్ భూపాలపల్లి(వీఆర్)కి బదిలీ
Read More