Telangana Politics

బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం : శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కూన శ్

Read More

ప్రచారంలో పాలమూరు విష్ణువర్ధన్​కు అస్వస్థత

షాద్ నగర్, వెలుగు : ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి షాద్ నగర్​లో పోటీ  చేస్తున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం

Read More

సెగ్మెంట్ రివ్యూ ..ఈ సారి జూబ్లీహిల్స్ లో గెలుపెవరిదో?

హైదరాబాద్,వెలుగు : మిడిల్ క్లాస్, మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసించే అసెంబ్లీ సెగ్మెంట్ జూబ్లీహిల్స్. ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలైన కాంగ్

Read More

కుటుంబ పాలన అంతం కావాలి : ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు : సకల జనులంతా కలిసి ప్రత్యేక తెలంగాణ సాధించి కేసీఆర్ చేతిలో పెడితే.. ఆయన కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడని టీజేఎస

Read More

సబితకు శిలాఫలకాలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు : అందెల శ్రీరాములు యాదవ్

బడంగ్ పేట్, వెలుగు : మీర్‌‌పేట కార్పొరేషన్‌లో అడ్డగోలుగా ఇంటి పన్నులు,  నల్లా బిల్లులను వసూలు చేస్తున్నారని బీజేపీ అధికారంలోకి రాగ

Read More

బీజేపీ అగ్రనేతల వరుస టూర్లు.. మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్న ప్రధాని

25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం 24, 26, 28 తేదీల్లో అమిత్ షా 23, 25, 26, 27 తేదీల్లో జేపీ నడ్డా 22న వరంగల్​లో బీజేపీకి మద్దతుగా ప

Read More

బాల్క సుమన్​కు నిరసన సెగ.. సమాధానం చెప్పలేక జారుకున్న ఎమ్మెల్యే

ప్రచారంలో సమస్యలపై నిలదీసిన మహిళలు చెన్నూర్, వెలుగు: చెన్నూర్​ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. సోమవ

Read More

గద్దల్లా వాలిన ఢిల్లీ నేతలను నమ్మొద్దు : తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు : రాష్ట్రంలో గద్దల్లా వాలిన ఢిల్లీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని సనత్​నగర్​ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ

Read More

కాంగ్రెస్​ను గెలిపిస్తే ఇందిరమ్మరాజ్యం : కొలను హనుమంత రెడ్డి

జీడిమెట్ల, వెలుగు : ఇందిరమ్మ రాజ్యం రావాలంటే  కాంగ్రెస్​పార్టీని గెలించాలని ఆ పార్టీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి అన్నారు. గాజులరా

Read More

నామినేషన్లపై రిట్లు డిస్మిస్‌‌.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణలపై దాఖలైన పలు రిట్లను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఆ వ్యవ

Read More

సుధీర్ రెడ్డి, మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటే : సామ రంగారెడ్డి

ఎల్​బీనగర్, వెలుగు : బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటేనని ఎల్ బీనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్

Read More

ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే : భీం భరత్

చేవెళ్ల, వెలుగు : ఉచిత కరెంట్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్​కే ఉన్నాయని ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. సోమవారం షాబాద్ మండల పరిధిల

Read More

రాజేంద్రనగర్​లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : తోకల శ్రీనివాస్ రెడ్డి

శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్‌‌ సెగ్మెంట్​లో బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆ పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి కోరారు.  శ

Read More