
Telangana State
దొంగలు బాబోయ్.. దొంగలు..పర్వతాపూర్, ఇండింపెండెంట్ కాలనీల్లో వరుస ఘటనలు
పోలీసులు పట్టించుకోవడం లేదని రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు మేడిపల్లి సీఐని సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ
Read Moreరాఖీ పండుగ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.22.65 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీకి రికార్డు రెవెన్యూ వచ్చింది. చరిత్రలో తొలిసారిగా గురువారం రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ తెలిపి
Read Moreరాష్ట్రంలో మళ్లీ జెండా ఎగురవేస్తాం
శంకర్పల్లి, వెలుగు : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శంకర్ప
Read Moreమాకు గెలుపోటములను నిర్ణయించే సత్తా ఉంది
ఎల్బీనగర్,వెలుగు: ఏ పార్టీని అధికారంలో ఉంచాలనే.. గెలుపోటములను నిర్ణయించే సత్తా తమ పార్టీలకు ఉందని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కూనంనేని సాంబశివరావు వ్యా
Read Moreరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
గండిపేట్, వెలుగు : రాష్ట్రంలో శాంతిభద్రతల్లో లా అండ్ ఆ
Read Moreతుమ్మల తప్పుకోకపోతే ఖమ్మం నుంచి పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడైనా సిద్ధమంటూ అప్లై చేశారు. ఆ తర్వాత మారిన పరిణామాలు, కమ్యూనిస్
Read Moreఫైనల్ స్టేజ్లో షర్మిల పార్టీ విలీన చర్చలు
కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం చర్చలు తుది దశకు వచ్చాయి. తాజాగా సోనియా, రాహుల్తో ఆమె ఢిల్లీలో మీటింగ్ తర్వాత షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చ
Read Moreకాంగ్రెస్లో చేరడం కన్ఫర్మ్.. పాలేరుపై తుమ్మల పట్టు
కాంగ్రెస్ కార్యకర్తల్లో షర్మిల పార్టీ విలీనం, తుమ్మల చేరికపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. వీళ్లిద్దరి వల్ల పార్టీకి కలిగే లాభనష్టాలపై డిస్కషన్ ఒకవైపు
Read Moreస్పీడ్ గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ .. ఆధునీకరణ పనులు
సికింద్రాబాద్, వెలుగు: రూ.720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టేష
Read Moreతియ్యండ్ర బండ్లు.. ప్రచారానికి కొత్త కార్లను కొంటున్న ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అభ్యర్థులంతా ప్రచారాలకు సిద్దమయ్యారు. అటు బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే 115 మ
Read Moreకేసీఆర్ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం బందీ: టీజేఎస్ చీఫ్ కోదండరాం
ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేశామని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. అయితే రాష్ట్రం వచ్చాక ప
Read Moreరసాయన ఎరువుల వాడకం తగ్గించేదెన్నడు? : కూరపాటి శ్రావణ్
మన దేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు పంటలను పండించే విషయంలో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దేశంలో అత్యధి
Read Moreతెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ చీఫ్
Read More