Telangana State
గ్రూప్ 2 వాయిదా కోసం చలో టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ తీసుకుంటున్న నిర్ణయాలు
Read Moreకాంగ్రెస్ ఇచ్చిన పొడు పట్టా భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంది : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొ
Read Moreఛలో అసెంబ్లీకి ఎస్ఎఫ్ఐ పిలుపు.. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
హైదరాబాద్ : నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ..ఆదివారం (ఆగస్టు 5వ తేదీన) రోజు ఛ
Read Moreవర్షాలు, వరదలపై నివేదిక ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు..? : హైకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన
Read Moreఇండ్లలోకి మొసలి
జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపెల్లి గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలోని పాడుబడ్డ ఇండ్ల మధ్య స్థానికులకు మంగళవారం ఓ
Read Moreఢిల్లీకి వెళ్లిన జూపల్లి.. నేడు కాంగ్రెస్లో చేరిక
నాగర్కర్నూల్, వెలుగు : కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచ
Read Moreరూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది
Read Moreపెరిగిన టీఎస్ఆర్టీసీ డే పాస్ ధరలు..విలీనం మరుసటి రోజే బాదుడు షురూ
హైదరాబాద్ సిటీలో డే పాస్ ధరలు భారీగా పెరిగాయి. 100 రూపాయలున్న డే పాస్ ను టీఎస్ ఆర్టీసీ 120 కు పెంచింది. టీఎస్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన
Read Moreకాంగ్రెస్ ఎలక్షన్.. అబ్జర్వర్లుగా దీప, సిరివెళ్ల
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంతోపాటు త్వరలో ఎలక్షన్స్ జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ హైకమాండ్అబ్జర్వర్లను నియమించింది. ఇందులో తెలంగాణకు సీనియర్ అబ్
Read Moreఆదాయం 35,024 కోట్లు.. అప్పులు 15,885 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా రూ.50,910 కోట్లు సమకూరింది. ఇందులో దాదాపు రూ.35 వేల కోట్లు టాక్స్ అండ్ నాన్ టా
Read Moreరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సుధాకర్, శ్రావణ్ కుమార్ పిటిషన్లు వేశారు. పిల్ విచారణను స్వీకరించిన హైకోర్టు..
Read Moreతెలంగాణలో పరిమిత స్థాయిలోనే నేరాల సంఖ్య : డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేరాల నమోదు పరిమిత స్థాయిలోనే ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఫంక్షనల్ వర్టికల్స్ పై పోలీ
Read Moreకల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్
కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి పీడీ యాక్ట్ పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నిందితుడు ఇతర ర
Read More












