Telangana State

స్పీడ్ గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ .. ఆధునీకరణ పనులు

సికింద్రాబాద్​, వెలుగు: రూ.720 కోట్లతో  చేపట్టిన సికింద్రాబాద్  రైల్వేస్టేషన్  ఆధునీకరణ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టేష

Read More

తియ్యండ్ర బండ్లు.. ప్రచారానికి కొత్త కార్లను కొంటున్న ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అభ్యర్థులంతా ప్రచారాలకు సిద్దమయ్యారు.  అటు బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే 115 మ

Read More

కేసీఆర్​ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం బందీ: టీజేఎస్​ చీఫ్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేశామని టీజేఎస్​ చీఫ్ కోదండరాం అన్నారు. అయితే రాష్ట్రం వచ్చాక ప

Read More

రసాయన ఎరువుల వాడకం తగ్గించేదెన్నడు? : కూరపాటి శ్రావణ్

మన దేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు పంటలను పండించే విషయంలో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దేశంలో అత్యధి

Read More

తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ  చీఫ్‌

Read More

ఆగస్టు 29న చలో మైదాన్

హైదరాబాద్‌‌, వెలుగు:  మేజర్‌‌ ధ్యాన్‌‌చంద్‌‌ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తం

Read More

సిట్టింగులకు టికెట్ల వెనుక .. సీఎం కేసీఆర్ వ్యూహం ఇదేనా?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు అందరూ ఉహించినదానికి భిన్నంగా అధికార పార్టీ అధినేత సీఎం కేసీఆర్119 సీట్లలో 115 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులను ప్రకటించ

Read More

చేవేళ్ల సభను విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కేసీఆర్ మాత్రం భూముల కబ్జాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్

Read More

కేసీఆర్ను మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రాన్నిఅమ్మేస్తడు: కిషన్ రెడ్డి

దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.  కేసీఆర్ ని మళ్ళీ గెలిపిస్తేరాష్ట్రం మొత్తాన్ని అమ్మేస

Read More

సీట్లిస్తేనే ఇంటింటి ప్రచారం చేస్తం..కాంగ్రెస్ ​కు తెలంగాణ మహిళా నేతల అల్టిమేటం

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా నేతలకు టికెట్లు ఇవ్వకపోతే ఇంటింటి ప్రచారం చేయబోమని పార్టీ హైకమాండ్ కు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతల

Read More

వర్షాలు, వరదలపై మరో 2రోజుల్లో నివేదిక ఇస్తాం.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వరదలు, వర్షాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్

Read More

గద్దర్ వారసత్వాన్ని కొనసాగించాలి

ముషీరాబాద్, వెలుగు: ప్రజా కవి గద్దర్ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. ఆదివారం రాత్రి బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్

Read More

ప్రముఖుల ఆత్మకథలు సమాజానికి అవసరం

ముషీరాబాద్, వెలుగు: ప్రముఖుల ఆత్మకథలు సమాజానికి అవసరమని దిగంబర కవి, రచయిత నగ్నముని తెలిపారు. దిగంబర కవుల్లో ఒకరైన కవి, రచయిత నిఖిలేశ్వర్ రాసిన ‘

Read More