Telangana State

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారే: నడ్డా

బీఆర్‌‌ఎస్‌‌కు వీఆర్​ఎస్సే..  దోచుకోవడం, దాచుకోవడమే ఇక్కడి సర్కారు పని  మంత్రులు, ఎమ్మెల్యేలు లూటీ చేస్తున్నరు

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌/మఠంపల్లి, వెలుగు : డబుల్‌‌‌&

Read More

పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో

Read More

కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ ఇయ్యాలె :షర్మిల

తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవడం లేదని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు.  

Read More

రాష్ట్రాన్ని కేసీఆర్​ దోచుకుతింటున్నారు:బండి సంజయ్

తప్పు చేసిన కవిత కోసం ప్రజలెందుకు ధర్నా చేయాలి?: బండి సంజయ్​ నమ్మి అధికారం ఇస్తే జనానికి చిప్ప చేతికి ఇచ్చిండు లిక్కర్, గ్రానైట్, క్యాసినో, డ్ర

Read More

రాష్ట్రంలో కొలువుల కుంభమేళా నడుస్తున్నది: మంత్రి కేటీఆర్​

ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో దేశానికి తెలంగాణ రోల్​ మోడల్​ కేసీఆర్‌‌ ఆశయానికి తగ్గట్టుగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతది కష్టపడి చదివి కలల్

Read More

ప్రధానే నా ప్రభుత్వాన్ని కూలగొడ్త అంటడు:సీఎం కేసీఆర్

తెలంగాణ లెక్కనే దేశాన్ని మార్చేద్దాం మీరు ఆశీర్వదిస్తే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తం కృష్ణా నీటి వాటాను కేంద్రం తేలుస్తలేదు ప్రధానే నా ప్రభ

Read More

అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్: బండి సంజయ్

తెలంగాణ నిధులను పెట్టుబడులుగా పెట్టి లిక్కర్ దందాను కేసీఆర్ కూతురు నిర్వహిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అబద్

Read More

నోటీసుల పేరుతో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి:షబ్బీర్ అలీ

రాష్ట్రంలో నోటీసుల పేరుతో టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రైతులు, ప్రజలు,  లా అండ్ ఆర్డర్ సమస్యలపై టీ

Read More

గొత్తి కోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్న ప్రయత్నాలను ప్రభుత్వ విరమించుకోవాలి

ముషీరాబాద్, వెలుగు: గొత్తి కోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్న ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమ

Read More

అక్టోబర్‌‌‌లో ఇవ్వాల్సిన ఆసరా పైసలు డిసెంబర్ వచ్చినా అందలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆసరా లబ్ధిదారులకు రెండు నెలలుగా పింఛన్లు అందడం లేదు. అక్టోబర్‌‌ మొదటి వారంలోనే పంపిణీ చేయాల్సిన పింఛన్లను డిసె

Read More

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నది:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచ

Read More