Telangana today

కన్ఫ్యూషన్‌లో టీచర్స్.. స్కూళ్లకు ముగిసిన వేసవి సెలవులు

రీ ఓపెనింగ్ పై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం   హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవాళ్టితో ముగిశాయి. రేపు పునః ప్రారంభిస్తారా

Read More

రేషన్ కార్డుల జారీకి కొత్త విధి విధానాలు

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్: రేషన్ కార్డుల జారీకి కొత్త విధి విధానాలు రూపొందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల

Read More

కెమికల్ ఇంజనీర్ పై పోలీసులకు ఫిర్యాదు

వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైదరాబాద్: కరోనా గురించి న్యూస్ ఛానెల్ లైవ్ లో ఇష్టారాజ్యంగా మాట్లాడిన కెమికల్ ఇంజనీర్ పై తెలంగాణ వైద్

Read More

ఉద్యమకారుల గొంతు కోసి.. పదవులన్నీ కుటుంబ సభ్యులకే

ఈటల విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేసారు  ప్రజలు తనతో ఉన్నారనే నమ్మకంతో ఈటల రాజీనామా చేశారు మాజీ ఎంపీ, బీజేపీ కొర్ కమిటీ సభ్

Read More

తెలంగాణకు రావాలంటే ఈ-పాస్ ఉండాల్సిందే.. 

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ ఈపాస్ లేక వెనుదిరుగుతున్న వాహనాలు హైదరాబాద్: ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు తెలంగాణలోకి రావాలంటే

Read More

TSPSC చైర్మన్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ (టీఎస్ పీఎస్ సీ) జనార్దన్ రెడ్డికి హైకోర్టు ధిక్కరణ నో

Read More

ఆత్మాభిమానానికి..అహంకారానికి మధ్య పోరాటం

హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ ఆత్మాభిమానానికి.. ఒక వ్యక్తి అహంకారానికి మధ్య  పోరాటం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ అన్న

Read More

రైతుల దగ్గర మొలకెత్తిన ధాన్యం కొనాలి

వైఎస్ షర్మిల డిమాండ్ వికారాబాద్: రైతుల దగ్గర ప్రతి గింజా కొంటామని చెప్పిన సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి మొలకెత్తిన ధాన్యం సహా ప్రతి గింజా కొనాల్

Read More

రేపు తెరచుకోనున్న పాస్ పోర్టు కేంద్రాలు

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మూతపడిపోయిన  పాస్ పోర్టు కేంద్రాలు రేపట్నుంచి యధావిధిగా పునః ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14

Read More

రేషన్ కార్డులపై 14న కేబినెట్ సబ్ కమిటీ భేటీ

డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం కరోనా క్లిష్ట కాలంలో కేసీఆర్ అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నాడు పౌర

Read More

ప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్: దేశ హితం కోసం.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీజ

Read More

తెలంగాణలో పడగ విప్పుతున్న బ్లాక్ ఫంగస్

ఎడపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ పడగ విప్పుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మండల వాసుల్ల

Read More

తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ 3,464 కొత్త కేసులు నమోదు కాగా 25 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. రాష్ట్ర వ్యాప్తం

Read More