Telangana

CM చంద్రబాబు వచ్చినా సరే.. బనకచర్ల ప్రాజెక్ట్‎ను అడ్డుకుని తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న బనకచర్ల ప్రాజెక్ట్‏ను ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నార

Read More

తెలంగాణలో బెట్టింగ్ యాప్‎ల వేధింపులకు మరో యువకుడు బలి

రాజన్న సిరిసిల్ల: ఆన్​లైన్​ బెట్టింగ్ ​యాప్‎ల మరణాల ఆగడం లేదు. బెట్టింగ్ యాప్‎లపై నిషేధమున్నా ఫోన్‎లో రోజుకో 4 కొత్త బెట్టింగ్​యాప్స్​పుట్

Read More

రోడ్డెక్కిన 45 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు

సూర్యాపేట జిల్లాలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.  సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను జెండా  ఊపి ప్రారంభించారు డిప

Read More

భక్తులతో సందడిగా మారిన మెదక్​ చర్చి

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాం

Read More

భవిష్యత్తు గ్రీన్ పవర్​దే : డిప్యూటీ సీఎం భట్టి

2030 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్ మేరకు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి  ఏపీలోని గ్

Read More

తెలంగాణకు అన్యాయం జరగొద్దు : చామల

బనకచర్లపై కిషన్ రెడ్డి కంటే ముందే కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి: చామల   హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు ప్రతిపాదించిన గోదావరి– బ

Read More

BRS కమీషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి.. ప్రాజెక్ట్ వైఫల్యానికి KCR, హరీష్ రావే కారణం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‎పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కాసుల కక్కుర్తి వల్లే

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. మేడిగడ్డ బ్యారేజ్‎లో ఆరుగురు యువకులు గల్లంతు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వెళ్ల

Read More

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం ఎన్నిక.. ప్రెసిడెంట్‎గా సునీల్ నారంగ్

హైదరాబాద్: తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. 2025, జూన్ 7న హైదరాబాద్‎లో తెలం

Read More

కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల తెలిసిందే చెప్పారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ తనకు తెలిసిందే చెప్పారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కమిషన్ ముందు, బయట ఈటల ఒకటే చెప్పారని.. కేసీఆర్ మీద చ

Read More

హైదరాబాద్‎లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో ఒక్కసారిగా వాతావరణం మారింది. శనివారం (జూన్ 7) ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కుపోత ఉండగా.. మధ్యాహ్నానికి వెదర

Read More

Rain alert: తెలంగాణలో నాలుగురోజులు వర్షాలు..ఎల్లో అలెర్ట్ జారీ

హైదరాబాద్:రాబోయే నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం (జూన్7) నుంచి జూన్ 11 వరకు నాలుగు రోజులు రాష్ట్రంల

Read More

5 వేలు దాటి పరుగులు తీస్తున్న కరోనా కేసులు : టాప్ లో కేరళ, మహారాష్ట్ర

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో 764 కొత్త కేసులు నమోదవ్వగా మరో నలుగురు మృతి చెందినట్లు  కేంద్ర ఆర

Read More