Telangana
కరీంనగర్ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. నాందేడ్ నుంచి తిరుపతికి కొత్త రైలు
కరీంనగర్ రూరల్, వెలుగు: ఆగస్టు నెలలో నాందేడ్ నుంచి వయా జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి మరో రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ
Read Moreబ్యాండ్ కళాకారుల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తా: వెన్నెల
హనుమకొండ, వెలుగు: బ్యాండ్ వాయిద్యా కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ జీవీ వెన్నెల తెలిపారు. కళాకారుల స
Read Moreఎమ్మెల్యే పాయల్ శంకర్పై అభిమానం.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించిన అడా గ్రామస్తులు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిచినందుకు అతని సొంతూరికి చెందిన గ్రామస్తులు మొక్కు చెల్లించున్నారు. గతం
Read Moreతమ్ముడితో వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగి అన్న ఆత్మహత్య
పెబ్బేరు, వెలుగు: ఆర్థిక, అనారోగ్య కారణాల తో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి తెలిపిన ప్ర
Read Moreఎంసెట్లో ర్యాంకు తక్కువ వచ్చిందని విద్యార్థి సూసైడ్
నిర్మల్, వెలుగు: ఎంసెట్లో ర్యాంకు తక్కువ వచ్చిందని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. దివ్య నగర్ లో
Read Moreవాహనదారులకు బిగ్ అలర్ట్.. పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ నెంబర్ ప్లేట్ మస్ట్.. మార్చుకోకపోతే బండి సీజ్
పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ 2019కి ముందు రిజిస్ట్రేషన్ వెహికల్స్కు మస్ట్ హెచ్ఎస్ఆర్ఎన్పీ లేజర్ కోడ్లో పూర్తి వివరాలు&nbs
Read Moreహార్ట్స్టెంట్లు.. ప్రైవేట్లోనే ఎక్కువ!..లక్షల్లో వసూలు
రాష్ట్రంలో ఏటా 51 వేల ఆపరేషన్లు అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగినవి ఐదారు వేలలోపే కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దవాఖాన్లలో క్యా
Read Moreబనకచర్లపై కృష్ణా బోర్డు స్పందిస్తలే.. కేంద్రం ఆదేశించినా పట్టించుకోని KRMB..!
అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం ఆదేశించినా పట్టించుకోని బోర్డు ప్రాజెక్టు అసాధ్యమని ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చిన జీఆర్&zw
Read Moreస్థానిక సంస్థల లెక్క తేలింది..తగ్గిన ఎంపీటీసీలు..పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీలు
566 ఎంపీపీలు, జడ్పీటీసీలు 5,773 ఎంపీటీసీ స్థానాలు.. 31 జడ్పీలు తేలిన లెక్క.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నిక
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఈఎన్సీ కనకరత్నం
హైదరాబాద్: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు జంకేలా చేస్త
Read Moreఆదిలాబాద్ లో నిరుద్యోగులను నిండా ముంచిన మైక్రో ఫైనాన్స్.. రోడ్డున పడ్డ 500 మంది బాధితులు
ఆదిలాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు కాజేసి
Read Moreశ్రీశైలం జలాశయంలో తెప్పల్లోనే కొట్టుకున్న మత్స్యకారులు : సినిమా సీన్ చూపించిన కుర్రోళ్లు
శ్రీశైలం జాలాశయం.. వరద నీళ్లు రావటంతో చేపల వేట షురూ చేశారు మత్స్యకారులు. అందరూ కుర్రోళ్లే. తెప్పలపై చేపల వేట చేస్తున్న వీళ్ల మధ్య మాటమాట పెరిగింది. ఇద
Read Moreవరద జలాలకు శాస్త్రీయ గుర్తింపే లేదు : బనకచర్ల గైడ్ లైన్స్ కు విరుద్దమన్న వెదిరె శ్రీరామ్
వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్.. ట్రిబ్యునల్ అవార్డు, సీడబ్ల్యూసీ గైడ్లైన్స్కు పూర్తి విరుద్ధమని వెదిరె శ్ర
Read More












