Telangana
మాకిచ్చిన హామీలు నెరవేర్చండి: ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక హెచ్చరించింది. మేనిఫెస్టో హామీలను నెరవే
Read Moreబైక్ దొంగలు అరెస్ట్.. 11 బైకులు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని సూరారం పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్కు చెందిన దుండిరాజు, అన్నార
Read Moreహైదరాబాదీలకు బేఫికర్.. పక్కా రెయిన్ అప్డేట్స్ ఇచ్చేందుకు హైడ్రా యాక్షన్ స్టార్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ) జులై1 నుంచి ఫీల్డ్లోకి రానున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ తెలిపారు. టెండర్ల
Read Moreసోషల్ మీడియా మాయలో పడొద్దు: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత
ముషీరాబాద్, వెలుగు: సోషల్ మీడియా మాయలో విద్యార్థులు పడొద్దని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి సూచించారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య
Read Moreబల్దియాలో ప్రక్షాళన షురూ.. అవినీతికి ఆస్కారం లేకుండా కమిషనర్ కర్ణన్ మార్క్ పాలన
బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లో పలు చర్యలు అవినీతికి ఆస్కారం లేకుండా అడుగులు ఇప్పటికే జీహెచ్ఎంసీలో భారీగా బదిలీలు త్వరలో డిప్యూటీ కమిషనర్లు,
Read Moreమంత్రి వివేక్ను కలిసిన పఠాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని పఠాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కలిశారు. శనివారం
Read Moreభారత దేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి పీవీ: మంత్రి వివేక్
హైదరాబాద్: భారతదేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు అని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. హైదరాబాద్ నెక్
Read Moreదూప తీర్చిన బావి.. చెత్తతో నిండుతోంది.. ఆనవాళ్లు కోల్పోతోన్న అజాంజాహీ బావి..!
వరంగల్ సిటీలోని పురాతన అజాంజాహీ బావి ఆనవాళ్లు కోల్పోతుంది. చెత్తా చెదారంతో నిండిపోతోంది. నిజాంకాలంలో నిర్మించిన బావి అజాంజాహీ మిల్లు కార్మికులు వేయి మ
Read Moreలంకావీ యూత్ ఇంటర్నేషనల్ రెగెట్టాలో తెలంగాణకు గోల్డ్ మెడల్
హైదరాబాద్: మలేసియాలో జరిగిన లంకావీ యూత్&zw
Read Moreరాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల సంఖ్య పెంచండి: ఎంపీ కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు.
Read Moreఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కోదండరాం
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్ర
Read Moreకేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ
హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్
Read Moreగజ్వేల్లో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గజ్వేల్, వెలుగు: రేషన్బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చేందుకు తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. &nb
Read More












