Telangana
సోషల్ మీడియాలో తోచిన విధంగా పోస్టులు పెడుతుర్రు.. ఇది సున్నిత మైన అంశం : డీసీపీ
భువనగిరి విద్యార్థినిల సూసైడ్ పై డీసీపీ రాజేష్ చంద్ర స్పందించారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న భవ్య, వైష్ణవి కేసులో క
Read MoreValentines Day : 500 రూపాయల్లో ప్రేమికుల బెస్ట్ బహుమతులు
ఫిబ్రవరి నెల వచ్చేసిందంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది వాలంటైన్స్ డే. ఫిబ్రవరి నెలలోనే 14వ తేదీన ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. వారానికి
Read Moreఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ
Read Moreకాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతుందని అన్నా
Read Moreబీజేపీకి బాబూ మోహన్ రాజీనామా
సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలోని తాజా ప
Read Moreరైతులకు క్షమాపణ చెప్పాకే.. నల్గొండలో కేసీఆర్ అడుగుపెట్టాలి -విప్ బీర్ల అయిలయ్య
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మరోసారి సెంటిమెంట్ రాగిల్చి
Read Moreలింగంపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్.. హెడ్మాస్టర్ను సస్పెండ్ చేయాలి
లింగంపేట, వెలుగు : లింగంపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ షౌకత్అలీని సస్పెండ్ చేసి క్రిమ
Read Moreప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు
బాల్కొండ, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని ఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం బాల్కొండ తహసీల్దార్&
Read Moreబండి సైలెన్సర్ మారిస్తే సీరియస్ యాక్షన్ : ఏసీపీ భోజరాజు
బండ్ల సైలెన్సర్లు మార్చి జనాలను ఇబ్బందులకు గురి చేస్తే.. సీరియస్ యాక్షన్ తీసుకుంటాని హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. హనుమకొండ కాకతీయ
Read Moreహనుమకొండ జిల్లాలో..తాగు నీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా
శాయంపేట, వెలుగు : గత 15 రోజులుగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గారమంలో తాగు నీరు రావడం లేదని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్
Read Moreభగీరథ పైప్ పగిలి నీళ్లొస్తలేవ్
హూజుర్ నగర్, వెలుగు : మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో తాగునీళ్లు రావడం లేదని హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామస్తులు మండిప్డడారు. మంగళవ
Read Moreటూరిజం స్పాట్గా భూదాన్ పోచంపల్లి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, వెలుగు : భూదాన పోచంపల్లిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం
Read Moreవాణిజ్య పంటలు వేసి బాగుపడాలి : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులు వాణిజ్య పంటలు వేసి అభివృద్ధి చెందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్
Read More













