Telangana
సర్వర్ బిజీ..పది రోజులుగా సతాయిస్తున్న పీఎం విశ్వకర్ సైట్
అప్లై చేసుకోవడానికి వచ్చి తిరిగి వెళ్తున్న పబ్లిక్ మహబూబ్నగర్, వెలుగు : పీఎం విశ్వకర్మ స్కీంకు అప్లయ్ చేసుకునేందుకు &n
Read Moreటాప్‑500 ప్రైవేట్ కంపెనీల విలువ..రూ. 231 లక్షల కోట్లు
మన దేశ జీడీపీలో 71శాతానికి సమానం మొదటి స్థానంలో రిలయన్స్ రెండో స్థానంలో టీసీఎస్ హెచ్డీఎఫ్సీకి మూడోస్థానం &nb
Read Moreఅభివృద్ధి పనులు వెంటనే కంప్లీట్ చేయండి : రోనాల్డ్ రాస్
హైదరాబాద్, వెలుగు: బల్దియా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జోనల్ కమిషనర్
Read Moreఅగ్ని ప్రమాదాలపై..అలర్ట్ గా ఉండాలి : డీజీఎఫ్ఎస్ నాగిరెడ్డి
మాదాపూర్, వెలుగు: ఎండాకాలంలో జరిగే అగ్ని ప్రమాదాలపై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట ఫైర్ సర్వీస్ డైరెక్టర్(డీజీఎఫ్ఎస్) జ
Read Moreహైదరాబాద్ బల్దియా శానిటేషన్ పై లక్నో మేయర్ టీమ్ స్టడీ
హైదరాబాద్, వెలుగు: లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ పై స్టడీకి హైదర
Read Moreపడిపోతున్న భూగర్భ జలాలు.. సాగునీటి కోసం..రైతుల తండ్లాట!
పడిపోతున్న భూగర్భ జలాలు.. ‘సాగర్‘ నీళ్లూ వచ్చే చాన్స్ లేదు ఎండుతున్న పంటలు.. తూములు ఓపెన్ చేసేందుక
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం : సీతక్క
నాగోబా దర్బార్లో వినతుల స్వీకరణ గుడిహత్నూర్, వెలుగు : ప్రజా అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల
Read Moreజహీరాబాద్లో గెలిచెదెవరో!..టికెట్ల వేటలో ఆశావాహులు
గెలుపే లక్ష్యంగా పొలిటికల్ పార్టీల కసరత్తు సంగారెడ్డి, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్ స్థానంపై పొలిటికల్పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బీఆర
Read Moreసెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఓయూలో ఏబీవీపీ నేతల ఆందోళన
ఓయూ,వెలుగు: ఓయూ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షల వాయిదా కోరుతూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ పరి
Read Moreజీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఆఫీసర్లపై వేటు!
రిజైన్ చేసి వెళ్లాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు 46 మంది రిటైర్డ్ అయినట్లు సర్కార్ కు రిపోర్టు &
Read MoreORR దగ్గర కారులో మహిళా డాక్టర్ డెడ్ బాడీ
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పీఎస్ పరిధిలో ఓ మెడికో విద్యార్థి అనుమానాస్పది స్థితిలో చనిపోయింది. కారులో స్పృహ తప్పి పడపోయి ఉన్నప్పుడు.. ఆమె చేతిక
Read Moreఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ
Read Moreరైతు బంధు పేరుతో సైబర్ మోసం.. ముగ్గురి అకౌంట్లలోంచి లక్షా 25వేలు మాయం
'సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అపరిచిత వ్యక్తులతో మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగతసమాచారం పంచుకోకండి..' అని పోలీసులు, ప్రభుత్వ అ
Read More












