Telangana

ఆధ్యాత్మికం: వ్యాసుడు ఇక్కడే పురాణాలు రాశాడు.. ఎక్కడో కాదు.. తెలంగాణలోనే..

మహాభారతాన్ని రాసిన వ్యాస భగవానుడు నిర్మించిన క్షేత్రం బాసర. ఇది ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వ్యాసపురి

Read More

సన్న బియ్యం పంపిణీకి రెడీ..వచ్చే నెల నుంచి రేషన్‌ షాపుల ద్వారా జనానికి

స్టాక్‌ పాయింట్లకు చేరుతున్న రైస్ కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా  యాదాద్రి, వెలుగు : రేషన్‌&zwnj

Read More

వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7.46 లక్షల కోట్లు!

ఈ ఏడాది ఎఫ్ఆర్​బీఎంపరిధిలో  రూ.69,639 కోట్లు గత సర్కార్​ అప్పులకు ఈసారివడ్డీలు రూ. 19,369 కోట్లు కిస్తీలకు మరో రూ.47 వేల కోట్లు చెల్లించాల

Read More

పల్లెకు ముల్లె.. రాష్ట్ర బడ్జెట్​లో గ్రామాలకే 60% పైగా నిధులు

రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్​ ప్రయారిటీ ఆరు గ్యారెంటీల్లోని 9 స్కీములకు రూ.56,084 కోట్లు రూ.3.04 లక్షల కోట్ల భారీ బడ్జెట్​ను ప్రవేశపె

Read More

ఎల్బీనగర్‎లో బీభత్సం.. బైక్‎ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు

హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సూరాబాద్‎లో కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కారు ర్యాష్  డ్రైవింగ్ చేస్తూ  

Read More

పేదల ఇళ్లే కూలుస్తారా.. పెద్దల జోలికి వెళ్లరా..? హైడ్రాపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. హైడ్రా కేవలం పేదల ఇళ్లే కాకుండా.. పెద్దల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చాలని చురకలంటించింది.

Read More

IAS స్మితా సబర్వాల్‎కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ వర్శిటీ అధికారులు..!

హైదరాబాద్: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‎కు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెహికల్ అలవెన్స

Read More

తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏంటో తెలుసా?

తెలంగాణలో అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సాంఘిక దురాచారాల్లో జోగిని వ్యవస్థ ప్రధానమైంది. ఆడపిల్లలను దేవుడి పేరుతో వదిలేసే ఒక ఆటవిక సంప్రదాయమే

Read More

గ్లోబల్​ సిటీగా హైదరాబాద్..ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు

ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు బీఎఫ్ఎస్ఐ  రంగంలో 10 వేల మంది విద్యార్థులకు లబ్ధి  హైదరాబాద్: హైదరాబాద్ మాస్ట

Read More

23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి

తిరుపతిలో 2025, మార్చి 23న జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ నేత, చెన్నూర

Read More

ఈ తేదీల్లో జాగ్రత్త.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఊదురుగాలుల బీభత్సం తప్పదా..

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే  అదనంగా 4నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పది దాటితే బయటికి వెళ్లాలంటే జనం భయపడిపోతున

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టండి : రాజీవ్ గాంధీ హనుమంతు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  ఎడపల్లి, &

Read More

కేటీఆర్​ పై కేసు నమోదు

చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోలను బీఆర్ఎస

Read More