Telangana
ఖనిజ సంపదను.. అంబానీ,అదానీలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్
అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్ షా .. నక్సలైట్ రహిత దేశంగా చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు ఆర్ నారాయణ మూర్తి. హైదరా
Read Moreసివిల్ వివాదాల్లో మీ జోక్యం ఎందుకు..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల తీరు మారడం లేదని ఆగ్రహం
Read Moreగోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరు అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు: గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్గొండ వన్ టౌన్ పీఎస్లో మీడియా సమావేశంలో
Read Moreపాత సైకిలే.. కలుపు యంత్రం..! కూలీ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిలో సాగు
జగిత్యాల, వెలుగు: సాగు ఖర్చులను తగ్గించేందుకు ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లికి చెందిన మహమ్మద్ సలీం తన ఎకర
Read Moreసిద్దిపేట జిల్లాలో160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో ముగ్గురు పట్టుబడ్డారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ సోమవారం మీడియాకు వివరా
Read Moreనిజామాబాద్ జిల్లాలో దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కూతురు
నవీపేట్, వెలుగు: మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసగా మారాడని తండ్రిని కూతురు కొట్టి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వినయ్ కుమార్, స్థానికుల
Read Moreరైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. 90% సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించార
Read Moreజాగాపై జగడం.. సింగరేణి వర్సెస్ కొత్తగూడెం బల్దియా
సింగరేణి ల్యాండ్ లో కార్పొరేషన్ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు పర్మిషన్లు లేవని అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ
Read Moreగోదావరి పుష్కరాల నిధుల్లో రాష్ట్రానికి అన్యాయం : మంత్రి సురేఖ
కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి నిధులు తేకపోవడం బాధాకరం: మంత్రి సురేఖ కేంద్రం.. తెలంగాణ, ఏపీని వేర్వేరుగా చూడడం సరికాదని వ్యాఖ్య వరంగల
Read Moreప్రాణ స్నేహితుడే హంతకుడు.. దావత్ అని తీసుకెళ్లి కొట్టి చంపేశాడు..!
ఎల్లారెడ్డిపేట, వెలుగు: దావత్ చేసుకుందామని ప్రాణస్నేహితుడే నమ్మించి తీసుకెళ్లి యువకుడిని కొట్టి చంపిన కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించార
Read Moreవరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంక్ ఎక్కిండు..!
పర్వతగిరి, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్జిల్లాలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. దౌలత్నగర్శివారులోని చెరు
Read Moreబీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా..? కాంగ్రెస్, బీఆర్ఎస్కు MP రఘునందన్ రావు చాలెంజ్
సిద్దిపేట రూరల్, వెలుగు: బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఉందా..? అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చాలెంజ్ చేశారు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే? రాష్ట్ర సర్కారుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న బనకచర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం
Read More












