Telangana
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: తెలంగాణ సరిహద్దులోని CRPF బలగాలను వెనక్కి రప్పిస్తున్న కేంద్రం..
భారత్, పాకిస్తాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల ఎఫెక్ట్ ఆపరేషన్ కగార్ పై పడింది.. తెలంగాణ సరిహద్దుల్లోని CRPF బలగాలను రప్పించాలని నిర్ణయించింది కేంద్రం.
Read Moreగుడ్ న్యూస్.. మరో మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్, వెలుగు: ఈసారి నైరుతి రుతుపవనాలు అతి త్వరగానే ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 13నే దక్ష
Read Moreతెలంగాణలో పెనుగాలులు!..ఆ రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్
12, 13 తేదీల్లో 60 కి.మీ. వేగంతో వీచే ప్రమాదం హెచ్చరించిన ఐఎండీ.. ఆ రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో
Read Moreహైదరాబాద్లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం
హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి
Read Moreబోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్
Read Moreపీసీసీ అబ్జర్వర్ల పనితీరుపై మీనాక్షి నటరాజన్ ఆరా : మీనాక్షి నటరాజన్
రోజువారీ నివేదికలు కోరుతున్న రాష్ట్ర ఇన్చార్జ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఇటీవల నియమించిన పీసీసీ అ
Read Moreమీకు స్వాతంత్ర్యం ఇచ్చిందే మేం.. తల్చుకుంటే ప్రపంచ పటంలో మీ దేశమే ఉండదు: పాక్కు CM రేవంత్ మాస్ వార్నింగ్
హైదరాబాద్: ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (మే 8) హైదరాబాద్లో
Read Moreపట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే: లారీ క్లీనర్ కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం
సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరికి అసాధ్యమైంది ఏమీ ఉండదనినే నిరూపించాడు నల్లగొండకు చెందిన బాసాని రాకేష్. పేద కుటుంబంలో పుట్టి.. ఎన్నో అవాంతరాలు, క
Read Moreములుగు జిల్లాలో పేలిన మందుపాతర..ముగ్గురు జవాన్లు మృతి.!
ములుగు జిల్లా వాజేడులో మండలం కర్రెగుట్టలు సమీపంలో మందు పాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు
Read Moreప్రతి రూపాయి ప్రజలకు చేరాలి .. దిశ మీటింగ్ లో ఎంపీ సురేశ్ షెట్కార్
సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలని ఎంపీ, దిశా కమిటీ అధ్యక్షుడు సురేశ్ షెట్కార్ సూచించారు. వివిధ శాఖల అధికారులు
Read Moreఇందిరమ్మ ఇండ్లపై ధరల ఎఫెక్ట్: నియంత్రణ కమిటీ ఏర్పాటుకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించడంతో నిర్మాణ సామగ్రి వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ఇండ్ల నిర
Read Moreహైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్
హైదరాబాద్లో అరగంట పాటు ‘ఆపరేషన్ అభ్యాస్’ పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిప
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ క్లాసులు జూన్ 4 నుంచి..
నిర్మల్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీలో 2025 – 26 సంవత్సరం ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి క్లాస్ల
Read More












