
Telangana
ప్రాణం తీసిన పల్లి గింజ.. గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి
మహబూబాబాద్: మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ప్రాణాలు పోవచ్చు. తాజాగా ఇలాంటి ఘ
Read Moreతప్పేంటో చూపించమంటే తోక ముడిచారు.. BRS, బీజేపీ సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్: లక్షమంది ఎన్యుమరేటర్లను నియమించి పకడ్బందీగా కులగణన సర్వే నిర్వహించి బీసీల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం.. అయితే మా సర్వే తప్పుల తడక అని కొందరు
Read Moreఇలాంటి స్కూల్స్ దేశంలోనే ఎక్కడా లేవు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ రూ.11,600 కోట్లు మంజూరు చేసిందని.. ఈ మేరకు శనివారం (మా
Read Moreతెలంగాణలో క్రీడాభివృద్ధికి సహకరించండి
కేంద్ర క్రీడా శాఖ మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి హైదరాబాద్
Read Moreమా సర్కారు బలం మహిళలే.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ‘ఇందిరా మహిళా శక్తి’ సభ అప్పుడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం త్వరలో మహిళా సంఘాలకురైస్ మిల్లులు,
Read More600 ఆర్టీసీ బస్సులకు మహిళలే ఓనర్లు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళ దినోత
Read Moreప్రమాదంలో మామ మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో కోడలు హఠాన్మరణం
మెదక్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడి మరణం తట్టుకోలేక మృతుడి కోడలు గుండెపోటుతో చనిపోయింద
Read Moreమీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్
హైదరాబాద్: గత పదేళ్లు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని.. ఇప్పుడు చంద్రగ్రహణం అంతరించడంతో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి పరోక
Read Moreసౌత్లో బీజేపీకి సీట్లు తగ్గతాయనేది రీజనల్ పార్టీల ఫేక్ ప్రచారం: MP అరవింద్
నిజామాబాద్: సౌత్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గుతాయనేది కేవలం రీజినల్ పార్టీల తప్పుడు ప్రచారమని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నా
Read MoreRRR నార్త్ గురించి నితిన్ గడ్కరీతో చర్చించాం : కిషన్ రెడ్డి
తెలంగాణలో 10 నేషనల్ హైవేలను పూర్తి చేశామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రూ.6280కోట్లతో 285 కి.మీ కొత్త జాతీయ రహదారులను నిర్మించామన
Read Moreనగలు ఏటీఎంలో వేస్తే 12 నిమిషాల్లో పైసలు: వరంగల్లో AI గోల్డ్లోన్ ATM
కృతిమ మేధ ఆధారంగానే తూకం, నాణ్యత నిర్ధారణ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏర్పాటు ఏటీఎం ద్వారా 10%.. మిగతా 90% ఖాతాలో జమ హైదరాబాద్: ఆర్టి
Read Moreమహిళల్లో ఆత్మ స్థైర్యం పెరిగింది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ముషీరాబాద్, వెలుగు: మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, సమాజంలో తామూ సగ భాగమంటూ ముందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం చెప్పారు. ఒకప్పుడు ఇంట
Read Moreఆదివాసీ మహిళల ఫొటో ఎగ్జిబిషన్ బాగున్నది: మంత్రి సీతక్క
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం బషీర్బాగ్, వెలుగు: సమాజానికి దూరంగా.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ మహిళల జీవిత మూలాలను వెలికి
Read More