Telangana
ఇండియా అంటే ఇదీ.. సముద్రంలో19 మంది పాకిస్తానీయులను కాపాడిన మన సోల్జర్స్
ఇండియా అంటే నిత్యం విషం చిమ్మే పాకిస్తానీయులు.. ఇప్పుడు జయహో ఇండియా అంటున్నారు. నడి సముద్రంలో.. సముద్ర దొంగల చేతిలో చిక్కిన 19 మంది పాకిస్తానీయులను..
Read Moreరూల్స్ అన్నీ మార్చి హెటిరోకి భూములు కట్టబెట్టిన కేసీఆర్
హెటిరో పార్థసారథిరెడ్డి ట్రస్టుకు గత బీఆర్ఎస్ సర్కారు కేటాయించిన 15 ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని సీఎం రేవంత్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. హెటిరో
Read Moreఅవినీతిరహిత పాలన అందిస్తా : పైడి రాకేశ్రెడ్డి
నందిపేట, వెలుగు: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేండ్లపాటు అవినీతిరహిత పాలన అందిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి పేర్
Read Moreజనవరి 31న జనగామలో జాబ్మేళా
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలోని నిరుద్యోగుల కోసం బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్
Read Moreవైస్ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
డిచ్పల్లి, వెలుగు: డిచ్పల్లి మండల వైస్ ఎంపీపీ శ్యాంరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సోమవారం ఎంపీడీవో ఆఫీస్లో ఆర్డీవో రాజేంద్రకుమా
Read Moreఇంటర్ సిటీ రైలు.. ఇక నుంచి నెక్కొండలో ఆగుతుంది
వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టాప్కు రైల్వే మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. నెక్కొండ
Read Moreసమన్వయంతో జాతరను సక్సెస్ చేద్దాం : ఎస్పీ శబరీశ్
ములుగు, వెలుగు : సమన్వయంతో పనిచేసి మేడారం జాతరను సక్సెస్ చేద్దామని ములుగు ఎస్పీ శబరీశ్ చెప్పారు. ములుగ
Read Moreకోదాడలో ఉద్రిక్తత..జుట్లు పట్టుకుని తన్నుకున్న మహిళలు..
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ కవిత పై గ్రామస్తులు దాడికి యత్నించారు. గుడిబండ గ్రామంలో నాయి బ్రాహ్మణు
Read Moreచిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అవినీతి చేసిండు : డైరెక్టర్లు
సూర్యాపేట, వెలుగు: చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్, సీఈవో అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్
Read Moreపార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం : పోచారం శ్రీనివాస్రెడ్డి
పిట్లం,వెలుగు: వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివ
Read Moreయాదగిరి కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి కొండపైకి ఆటోల రాకపోకలను అనుమతించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.సోమవారం ఈవో రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజ
Read Moreరాజకీయం, అధికారం శాశ్వతం కాదు : పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తి (భీమదేవరపల్లి), వెలుగు : రాజకీయం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అనవసరంగా ఎగిరిపడితే ప్రజలు ఇంట్లో కూర్చోబెడుతారని మంత్రి పొన్నం ప్రభాకర్&zw
Read Moreసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి : జూలకంటి రంగారెడ్డి
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ద్వారా నీటిని విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం నల్గొండ జి
Read More












